బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు సన్నద్ధ్దమయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో తన ఎర్రవల్లి నివాసంలో సమావేశమయ్యారు. వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక ఏర్పాట్లపై వారికి క
ఈ నెల 27న ఎలతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను సక్సెస్ చేద్దామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత నివా
KCR | బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది.
విశ్వ మానవాళికి శాంతి, అహింస సందేశాలను ప్రబోధించిన మహనీయులు మహాత్మా గాంధీ. ఆయన అందించిన ఆయుధాలు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ. సత్యం, త్యాగం, సహకారం, నిజాయితీ, నిగ్రహం వంటి లక్షణాలు పోరాడేవారికి అవసరం అని గాంధీ�
బీఆర్ఎస్ రజతోత్సవాలు అంబరాన్నంటేలా, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే మహా సభను విజయవంతం చేసేందుకు సమష్టిగ
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిద్దామని, విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చ�
ఉస్మానియా యూనివర్సిటీ.. ఇదో విజ్ఞాన భాండాగారం. వందేండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఓ వైపు విద్యనందించే నేలగా చరిత్ర పుటల్లోకి ఎక్కితే, మరోవైపు విద్యార్థి ఉద్యమాలకు పుట్టినిల్లు.
MLA Kotha Prabhakar Reddy | ఇవాళ దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లో మెయిన్ కెనాల్ కాల్వ ద్వారా రెండు గ్రామాల ప్రజలు సొంత డబ్బులతో పిల్ల కాలువలను జేసీబీ ద్వారా నిర్మించుకొని చెరువులు నింపుకోవడం అభినందన�