తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ దేశం అబ్బురపడేలా కేసీఆర్ పాలన సాగిందని, పదేళ్లలో ప్రజలు సంతోషంగా, సుభిక్షంగా ఉన్నారని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడం అమానవీయ చర్యని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బీఆర్ఎస్ ఉద్యమ పోరాటాలు, గత పదేండ్లలో అందించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు విడమరిచి చెబుతూ బహిరంగ సభకు వచ్చేలా చైతన్యవంతులను �
సామూహికంగా ప్రతిధ్వనించిన ‘జై తెలంగాణ’ నినాదం ఓ అద్భుతమైన ప్రజాస్వామిక ఆకాంక్షను ఫలవంతం చేసింది. అణగారిన గుండెల్లో గూడు కట్టిన విషాదం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ ఖడ్గంగా మారి బానిస సంకెళ్లను తెంచుకున్న�
జననమే తప్ప మరణం లేనిది, ఆరంభమే తప్ప అంతం లేనిది, సాగడమే తప్ప ఆగడం తెలియనిది దైవత్వం మాత్రమే. అంతటి దైవత్వం కలిగిన నేల మన తెలంగాణ. త్రిలింగ దేశంగా... శాతవాహన, కాకతీయ, గోలకొండ సామ్రాజ్య వైభవాల సీమగా... కృష్ణా, గోద�
ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మె ల్సీ యాదవరెడ్డి పిలుపునిచ్చారు.
సిద్దిపేట గడ్డ.. ఉద్యమాలకు పురిటిగడ్డ. ఇక్కడి నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఒక్కడుగా బయలుదేరి కోట్లాది మంది ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దశాబ్దాల కల సాకారం చేసిన గ�
సమైక్య పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూ గులాబీ జెండా ఎగిరి 25ఏండ్లు పూర్తయ్యాయి. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సుసాధ్యం చేయడంతో పాటు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణను ముందుక�
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్�
MLA Sabitha | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
తెలంగాణ ఇంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురానికి కౌంట్డౌన్ మొదలయ్యింది. పార్టీ తలపెట్టిన ఆవిర్భావ సభకు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో సభ జరిగే ఎల్కతుర్తితోపాటు గ్రామగ్రామాన ఏర్పాట్లు ముమ్మరంగా సా�
తెలంగాణ భూమి తన పరివర్తన కోసం 18వ శతాబ్ది ఆరంభం నుంచి 20వ శతాబ్ది చివరి వరకు మూడు శతాబ్దాల పాటు పాలకులతో అనేక సాయుధ సంఘర్షణలు సాగించింది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రజల పోరాటాలు సర్వాయి పాపన్న నుంచి నక్సలైట్ పోరాట�
తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలి�
ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేద్దామని, ఈ సభతో అధికార కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టాలని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి వెన్నవర�