ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు లక్షలాదిగా తరలిరావాలని కోరుతూ మడుపల్లి గ్రామంలో జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేశారని, కేంద్ర మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా రాజీనామా చేశారని తెలంగాణ కోసం ఆయన చేసినన్ని రాజీనామాలు దేశంలో మరే నాయకుడూ చేయలేదని మాజీ మంత్రి వి శ్రీని�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆవరణమంతా చదును చేయగా, సభా ప్రాంగణం పూర్తికావచ్చింది.
ఈ నెల 27న నిర్వహించే బీఆర్ ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియో�
క్రైస్తవ మత ఆధ్యాత్మిక బోధకుడు, పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ప్రేమాభిమానాలతో, సుఖ శాంతులతో, విశ్వ మానవాళి జీవించాలని, జీసస్ బాటలో నడిచిన పోప్ ఫ్రాన్సి
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీదండు కదం తొక్కాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం మల్యాలలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండల నాయకులతో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశా�
బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ వేడుకలకు సమయం దగ్గరపడుతున్నది. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ మహాసభను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, శ్రేణులు విస్తృతంగా ప్రచారం ని
సంక్లిష్టమైన కాలేయ శస్త్రచికిత్సల కోసం కార్పొరేట్ దవాఖాలను ఆశ్రయించినా ఫలితం లేక ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటున్న ఎంతో మంది రోగులను ఉస్మానియా దవాఖాన వైద్యులు అక్కున చేర్చుకుని భరోసా కల్పిస్తున్నారు. �
ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ.. పదేండ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. అయితే, ఏదో శాపం తగిలినట్టు కేవలం 16 నెలల్లోనే మారిన ప్ర
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుపుకోనున్న పాతికేళ్ల పండుగకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గులాబీదండు కదలనుంది. ఆ రోజున జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అవిభాజ్య ఖమ్మం జిల్లా నుంచి తండోపతండాలుగా తర�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుపై వెంటనే కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద�
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి. మహాసభ వేదిక నిర్మాణం పూర్తయ్యింది. వేదికను మూడు వైపులా మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.