వరంగల్ జిల్లాలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిప
ప్రపంచ ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమం ప్రత్యేకమైనది. ప్రజాభీష్టం, మద్దతు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఉద్యమం న్యాయబద్ధమైనప్పటికీ, ఉద్యమానికి అనేక అవరోధాలు ఉన్న సందర్భంలో, ఉద్యమ నాయకత్వం వహించిన కేసీఆర్ది ఒక విల�
తెలంగాణ రాష్ట్ర సాధనలో చిరస్మరణీయమైన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ డెబ్బయి ఒక్కేండ్ల బక్కపలుచని నాయకుడిది నాలుగు దశాబ్దాలకు పైగా విరామమెరుగని రాజకీయ చరిత్ర. విశాలాంధ్రలో తెలంగాణకు జరిగిన అన్యాయాల�
తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకసారి కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. నిరసనగా రాజీవ్ రహదారి దిగ్బంధానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట సమీపంలో తాను స్వయంగా రోడ్డుపై బైఠాయించారు. చుట్టుపక్కల మందపల్లి తదితర
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని జగదీశ్వర్రెడ్డి అన్నారు. సభకు సూర్యాపేట నుంచి ఎల్కతుర్తి సభకు 30 ఎడ్లబండ్లు ర్యాలీగా రానున్నాయని చెప్పారు
నిరుపేద కుటుంబంలో పుట్టి కార్మికుడిగా మొదలైన కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రస్థానం రాష్ట్ర మంత్రి వరకు కొనసాగింది. నిరాడంబరత, నిండైన వ్యక్తిత్వం మూర్తీభవించిన కొప్పుల 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ‘ఒక ప్రస్థ�
తెలంగాణలో అప్పటిదాకా ఆట, పాట, మాటలన్నీ బంద్ అయినయ్. అలాంటి పరిస్థితుల్లో భావజాల వ్యాప్తికి, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు, తెలంగాణ సమస్యల మీద పోరాడేందుకు బీఆర్ఎస్ ఒక వేదికగా మారింది.
శతాబ్దాల తరబడి తెలంగాణ భాష వివక్షకు గురైంది. నన్నయ కాలం నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ భాష మనకు కాకుండాపోయింది. మన భాష, సంస్కృతి, చరిత్ర అణచివేతకు గురైంది. కాళోజీ, దాశరథి రంగాచార్యులు, బీఎస్ రాములు, అల్లం ర
Singireddy Niranjan Reddy | ప్రజలకు అండగా గులాబీ జెండా ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకొంటుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
EX MLA Mahreddy Bhupal Reddy | పెద్దశంకరంపేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివెళ్లి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన ఉద్యమకారుని కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. ఆర్థిక సహాయం చేయడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. కష్టకాలంలో అండగా నిలిచిన కేస�
ఎల్కతుర్తిలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) పిలుపునిచ్చారు. శనివారం న్యూశాయంపేట జంక్షన్ నుంచి రైల్�
MLA Chinta Prabhakar | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అంతటా తిరిగి.. తాను స్వయంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల దీన గాథలను చూసి చలించిపోయి కల్యాణ లక్ష్మి, షాధీముబారక్ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు సంగారె�