పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భరంపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
నిర్మల్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం రైతులను లాభాల బాట పట్టించేందుకు ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.
ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను వరంగల్లో నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు బుధవారం ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యార
బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కొనియాడారు. బడుగుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బుధవారం ఎక్స్ వేదికగా కొనియాడారు.
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలతోపాటు రజతోత్సవ మహాసభకు సన్నద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినే�
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చార�
రాజధాని నగర శివారుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా విల్లాలు కనిపిస్తున్నాయి. అవి ఒకప్పుడు పచ్చని పొలాలతో అలరారిన గ్రామాలు. పచ్చదనం అలానే ఉంది కానీ, అవి పేదలు, రైతులు నివసిస్తున్న గ్రామాలు కాదు. సంపన్నులు, ఎగువ, మ�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి స్వామివారి ప్రసాదాన్ని అందజేస
ప్రభాకర్..బాగున్నావా, మన దుబ్బాక ఎలా ఉంది. నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని తెలంగాణ తొలి సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున�
బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా, చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించనున్నట్లు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నట్ల
KCR | భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లిలోని నివాసంలో సన్నాహక సమవేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్యనేతలు సమావేశా�
Harish Rao | బహుజన పోరాట యోధుడు, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఘన నివాళులర్పించారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కొత్త చెరువుతండాలో బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ హరిసింగ్ (50) హత్యతో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. సోమవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి.