‘కాంగ్రెస్ సర్కారు అచ్చినంక ఏది కూడా సక్కగా ఇచ్చింది లేదు..కేసీఆర్ సార్ పాలననే బాగుండే..’ అంటూ రూరల్ మండలంలోని మల్కాపూర్ తండా మహిళలు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎదుట గుర్తుచేసుకున్న�
పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్కు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయిస్తే, దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్త్తా. కచ్చితంగా నూటికి నూరుశాతం కేటీఆర్కు సహకరిస్తా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, క�
Harish Rao | పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హరీశ్రావు స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అదే రోజున పార్టీ మార్పు వార్తలను ఖండించానన్నారు.
ప్రత్యేక తెలంగాణ, కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఉక్కుమనిషి నాయిని నర్సింహారెడ్డి అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అభివర్ణించారు. నాయిని జయంతి సందర్భంగా సోమవారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ఈ స�
ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేసేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇలా షాద్నగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితో 1880 ఇండ్లను నిర్మించి
ములుగు జిల్లా రామానుజపురంలో జరుగుతున్న ఎరుకల నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) హాజరయ్యారు. నాంచారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Dasoju Sravan | తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా, కార్మికుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడిన ఉక్కుమనిషి, నిరాడంబర ప్రజానేత నాయిని నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శతకోటి వందనాలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మె
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని తాకట్టుపెట్టేందు�
హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయకపోవడం,అడిగితే ప్రతిపక్షాలపై నెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) అలవాటుగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇందులో దివ్యాంగుల�
డ్డా బాపు పాణం బాగున్నదా.. అంటూ ఓ మహిళ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నది. వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్ ను చూడగా�
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ రైతులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ పాలనలో కొనుగోలు కేంద్రాలు బాగా నడిచాయని రై
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు తెలంగాణ అంటే ఏమిటో చూపించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక కట్టడాలను లిస్ట్ చేసింది. అందులో కేసీఆర్ నిర్మించిన సచివాలయం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూ�