KTR | ఈ 17 నెలల కాలంలో తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నయ్ ఎట్ల..? అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నయ్ ఎట్ల..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీసింది అంటున్నవ్.. మరి �
KTR | పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సీ
KTR | ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ, డీఏలు అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలను ముందు విలన్లుగా చిత్రీకరిస్తారా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
వేసవిలో అత్యంత క్లిష్టమైన నెలగా భావించే మే లో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలింది.
ఆర్టీసీని, ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కల. ఆ కలను బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సాకారం చేశారు.
మిస్ వరల్డ్-2025 పోటీల పేరిట హైదరాబాద్లో జరిగేది బ్యూటీ కాంటెస్ట్ కాదని, కాంగ్రెస్ లూటీ కాన్సెప్ట్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు.
భగీరథుడి స్ఫూర్తితోనే కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసి, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను పంచారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కొనియాడారు.
సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని భావి తరాలకు తెలియ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. భోరజ్ మండలంలోని సిర్సన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుక మాత ఆలయ విగ్రహ ప్రతిష్
Maganti Gopinath | పేదల కోసం కేసీఆర్ రూపొందించిన సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించిందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రహమత్ నగర్ డివిజన్ కార�
కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్
Harish Rao | ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేయడం దుర్మ�
MLA Sabitha | మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజు కూడా మున్సిపల్ సమస్యలపై సమీక్ష సమావేశం పెట్టిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
Palle Prakruthi Vanam | పల్లె ప్రజలకు ఆహ్లాదాన్ని ఆందించేందుకు ఏర్పాటు చేసి పల్లె ప్రకృతి వనాలు అధ్వాన్నంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది