బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తున్నది. ఆలేరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ సర్కార్ గప్పాలు కొడుతున్నది. వాస్తవానికి ఈ పనులన్నీ బీఆర్ఎస్
ఆరు గ్యారెంటీల అమలు, 420 హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కుయుక్తులు పన్నుతుందని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ వ్యవస
Harish Rao | అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పాలకులు అధోగతి పాల్జేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఎట్లుండే తెలంగాణ.. ఎట్లయ్యిందని, మీరు చెప్ప�
KCR | జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నిర్వహించిన ముఖాముఖి విచారణకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలపాటు కొనస�
భారీ ప్రాజెక్టు, తెలంగాణకు అత్యావశ్యకమైనప్రాజెక్టు కాబట్టే ‘కాళేశ్వరం’పై నాటి ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదని, వ్యాప్కోస్ నివేదికలు, సీడబ్ల్యూసీ సూచనలను పరిగణలోకి తీసుకుని, ఎక్స్పర్ట్ కమిటీల రిపో
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కేంద్ర జలసంఘం నిపుణులే కొనియాడారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్ట్ దేశానికే తలమానికమని ప
తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం కమిషన్
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలో నల్లగొండకు చెందిన ఓ కార్యకర్త.. కేసీఆర్పై అభిమానంతో వ�
పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట భారీ కాన్వాయ్ తరలివెళ్లింది. కమిషన్ విచారణకు కేసీఆ�