ఉపాధి కోసం షీ క్యాబ్ సంగారెడ్డి యువతి తేజస్వి సంబురం సంగారెడ్డి, అక్టోబర్ 8 : సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి మూడు ప్రభుత్వ పథకాల లబ్ధిపొందింది. 2015లో పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం రూ.51 వేలు కుటుంబానికి �
వడ్లు కొననంటే రైతులు ఎటు పోవాలే?: సీఎం కేసీఆర్హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో పంటల బీమా పథకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో శాస్త్రీయత లేదన�
ఇల్లందకుంట: అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అమలు చేస్తామని దళిత బంధు పథకం పై ఎటువంటి అపోహలు, అనుమానాలు పడవలసిన అవసరం లేదని చొప్పదండి ఎమ్మెల్యే, ఇల్లందకుంట మండల ఇంచార్జ్ సుంకే రవిశంకర్ అన్నారు. స�
హుజూరాబాద్ : రైతు బంధు అనేది చాలా మంచి పథకం. దానిద్వారా రైతులకు చాలా మేలు కలుగుతుంది. డబ్బులు ఉన్నా లేకున్నా ఈ రైతుబంధు రావడం , పెట్టుబడి ఎల్లడం. చాలా చిన్నస్థాయి రైతేకాదు ఏ రైతుకైనా కేసీఆర్ను అ�
హుజూరాబాద్ : మాకు కేసీఆర్ సార్ ఇచ్చిన దళితబంధు పదిలక్షలతో హర్యానాకు పోయి నాలుగు బర్లను తెచ్చుకుని వాటిని పోషించుకుంటున్నం. కేసీఆర్ సార్ మాకు దేవుడు. మాది చాలా పేద కుటుంబం. కూలీపనిచేసుకుంటేనే తి
హుజూరాబాద్ : గత 60 ఏండ్ల నుంచి ఏ ప్రభుత్వం చేయనటువంటిది మా కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టి కుటుంబానికి పదిలక్షలు ఇచ్చి మమ్ములను ఒక ఉన్నతస్థాయిలో చూడాలనే ఆశతోని ఉన్నరు. కాబట్టి ఈ రోజు మ�
హుజూరాబాద్ : గత 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. కానీ వావిలాల మండలం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఈటల. దళితుల భూమి దొంగతనంగా తీసుకోవడం వల్ల ప�
గెలుపు విల్లు ప్రతి మనసుకూ చేరిన ప్రచారం.. ముందే ఖరారైన టీఆర్ఎస్ విజయం అక్టోబర్ 30న పోలింగ్.. నవంబర్ 2న లెక్కింపు కేసీఆర్ పరిపాలన, పథకాలకు సర్వత్రా ఆమోదం ఉద్యమ పార్టీకి అండగా హుజూరాబాద్ ఓటర్లు అన్ని �
ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని సేకరించండి విదేశాలకు ఎగుమతినీ పరిశీలించండి పుష్కలంగా నీటితో పెరిగిన సాగు ధైర్యంగా సాగుచేస్తున్న తెలంగాణ రైతు కేంద్రమంత్రి గోయల్తో కేసీఆర్ పంటమార్పిడిపై పరిశీలించాలన్న క�
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరమే జానపద, గిరిజన పాటలకు సముచిత స్థానం దక్కిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఆర్.సత్యనారాయణ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహాకార
మెహిదీపట్నం : కరోనా కారణంగా గత సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోలేకపోయాం. అయితే ఈ ఏడాది కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా ఈ సారి సీఎం కేసీఆర్ తాత, ఐటీ మంత్రి కేటీ�