ఖమ్మం : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగాజడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసం�
ఖమ్మం :ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అప్పుడే జన్మించిన శిశువు నుంచి వృద్దుల వరకు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్ర�
ప్రతి ఇంటికి మస్త్ ఇమ్మతయితుండు.. ఇదీ.. కేసీఆర్ పాలనపై ఓ పేదరాలి మాట హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో అసక్తికర చర్చ (కుకుట్లపల్లి రాకేశ్)అది.. హైదరాబాద్ శివారు వనస్థలిపురంలోని సుష్మా థియేటర్ సమీపంలో
గతంలో మూడెకరాల భూమి.. నేడు దళితబంధు దేవుళ్లతోపాటు ముఖ్యమంత్రి చిత్రపటానికి పూజలు ఇల్లందకుంట, సెప్టెంబర్ 15 : తమ బతుకు రాతను మార్చిన సీఎం కేసీఆర్కు గుండెల్లో గుడి కట్టిందో దళిత కుటుంబం. కరీంనగర్ జిల్లా ఇ�
హుజురాబాద్ :మూడెకరాల భూమి పొందిన దళిత కుటుంబం తమ ఇంట్లో కేసీఆర్ చిత్రపటాన్ని దేవుడిగా భావించి పూజలు చేస్తున్నది. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం రవీందర్-రాజ
మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకోండి తొందర పడకండి.. వివేచనతో ఆలోచించండి కేసీఆర్ ఇస్తున్నడని.. ఊరికే ఖర్చు చేయొద్దు భవిష్యత్తులో ఎవరి ముందూ చేయి చాపొద్దు దళితబంధు లబ్ధిదారులతో మేధావుల కమిటీ మల్లేపల్లి లక�
ఐదు దశాబ్దాలపాటు ప్రజా జీవితం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సంతాపం మంగళూరు, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం కన్నుమూశారు. రెండు నెల
మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13 : మరో 20 ఏండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని, అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సమ�
యాదాద్రి, సెప్టెంబర్ 11: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించేందుకు ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో సీఎంవో ముఖ్యకార్యదర్శి భూపాల్రెడ్డి శనివారం యాదాద్రి�
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు సీఎం కేసీ�
త్వరలో మామునూరుకు ఏటీఆర్ సర్వీసులు మిగతా ఐదింటికీ క్లియరెన్స్ ఇస్తాం రాష్ట్రంలో విమానయానానికి సహకారం కేసీఆర్కు కేంద్రమంత్రి సింధియా హామీ ప్రగతిభవన్లో సీఎంతో కలిసి భోజనం జక్రాన్పల్లికి త్వరలో ట�
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో.. నాలుగు మండలాల్లో అమలుపై చర్చ హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సోమవారం ప్రగత�
చింతకాని : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ�