TRS plenary | టీఆర్ఎస్ ప్లీనరీ అంటే రాజకీయ తీర్మానాలే కాదు రుచికరమైన వంటకాలకూ ప్రసిద్ధి. ఈ సారి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ�
Yadadri | యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం
చింతకాని: అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని, నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు ఉన్నాయని, దళితసాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. చింతకాని గ్రామంలో ట�
హుజూరాబాద్టౌన్ : నికార్సయిన తెలంగాణ ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని, గెల్లు గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపుగా మారుతుందని కుడా చైర్మన్, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్ష
రైతులకు సీఎం కేసీఆర్ అభయం తక్షణమే కొనుగోళ్లకు ఉత్తర్వులు జారీ గతంలో మాదిరి గ్రామాల్లోనే సేకరణ 135 లక్షల టన్నుల సేకరణ అంచనా నేరుగా రైతు ఖాతాల్లోకే వడ్ల పైసలు డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దు కొనుగో�
అమీర్పేట్ : ఈ నెల 17న నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో ఉదయం 10.30 గంటలకు దసరా సమ్మేళనంగా ‘దత్తన్న.. అలయ్ బలయ్’ జరుగనుంది. ఇందుకు సంబంధించిన విషయాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయల
మహేశ్వరం : సీఎం రిలీఫ్ఫండ్ నిరుపేదలకు ఆసరాలాంటిదని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన పర్వతాలు అనారోగ్యానికి గురవడంతో వైద్యఖర్చుల నిమిత్తము సీఎం రిల�
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని సీనియర్ నటుడు మోహన్బాబు ప్రశంసించారు. ఆయన తనయుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన సందర్భంగా సోమవారం ఏర్పాటుచే
Pensions | సీఎం కేసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల తగ్గించారు. ఈ నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
సమసమాజ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలకు భూమి, నిధుల కేటాయింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమం పరుగులు పెట్టింది. సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పునాదులు వేసింది. రాష్ట్రంల
పేదోళ్ల పెద్దకొడుకుగా మారిన కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 8, (నమస్తే తెలంగాణ): భోజనం, మందులు, ఇతర చిన్నచిన్న అవసరాల నిమిత్తం ఎదుటివారి సాయం కోసం ఎదురుచూసే ఎంతోమంది వృద్ధులు ఇప్పుడు సీఎం కేసీఆర్ను తమ పెద్�
వైద్యం, ఆరోగ్యం విషయంలో సర్కార్ శ్రద్ధ ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. కంటివెలుగు కార్యక్రమం చేపట్టి ప్రజల కంటి సమస్యల పరిష్కారానికి రికార్డుస్థాయిలో పరీక్షలు, శస్త్రచ
ముగ్గురు దివ్యాంగులు, ఇద్దరు మహిళలకు సాయం పటాన్చెరు, అక్టోబర్ 8: సాధారణంగా ఒక ఇంట్లో ఒకరికో లేదా ఇద్దరికో పింఛన్లు రావడం చూస్తుంటాం. కానీ, ఒకే కుటుంబంలో అర్హులైన ఐదుగురికి ఆసరా పింఛన్లు ఇస్తూ అండగా నిలు�