బోనకల్లు : రాష్ట్రంలో ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేవపెట్టిన పథకాలు అందాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను బాధిత కుటు�
ప్రజలకు అసౌకర్యం కలుగొద్దు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి ఎన్డీఆర్ఎఫ్ను సిద్ధం చేయండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు వర్షాల పరిస్థితిపై సీఎస్తో సమీక్ష హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్�
జాతీయ రహదారులు అభివృద్ధి పర్చండి రోడ్ల అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ నిధులివ్వండి దక్షిణ ఆర్ఆర్ఆర్ను ఆమోదించండి కృష్ణానదిపై సోమశిల వద్ద వంతెన కట్టండి కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం కేసీఆర్ వినతి పలు రోడ్ల
కవాడిగూడ : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గత 70 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని తెలంగాణ రాష్ట్రం నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చ�
మంత్రి నిరంజన్రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ ధాన్యం దిగుబడి, కొనుగోళ్లపై ఆరా వనపర్తి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగువిస్తీర్ణం, వరి దిగుబడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాతీశారు. ఆదివారం ఢిల్లీ ను
విశ్వకర్మ మహాజన గర్జన సభలో మంత్రి గంగుల అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 5: బీసీ వర్గా ల ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపా రు. ఆదివార
సీఎం వినతికి ప్రధాని సానుకూలంఢిల్లీలో తెలంగాణ రాష్ర్టానికి అధికారిక అతిథిగృహం నిర్మించుకోవడానికి స్థలమిస్తామని ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం కేసీఆర్కు హామీ ఇచ్చారు. దేశ రాజధానిలో అన్ని రాష్ర్టాలకు భవన�
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని ‘మదరాసీ’లని పిలిచారు. బర్మా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో ఉన్న తెలుగువారిని కూడా మదరాసీలుగానే వ్యవహరించే
వీణవంకలో నిరంతర వైద్య సేవలువీణవంక, సెప్టెంబర్ 3: అడుగంగనే హామీ ఇచ్చి.. 4గంటల్లోనే మంజూరు చేయించి.. వారంలోనే ప్రజల సమస్యకు పరిష్కారం చూపారు మంత్రి హరీశ్రావు. వీణవంక పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలు అందేలా చూడ
త్రిదండి చినజీయర్స్వామిభద్రాచలం, సెప్టెంబర్ 3 : తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారని త్రిదండి చినజీయర్ స్వామి కొనియాడా
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రైతులకు ప్రయోజనం చేకూరాలని, వారు పండించే పంటలకు మరింత ధర లభించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన �
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పా
తెలంగాణ నలుదిశలా దళితబంధు జోష్ 4 ఎస్సీ నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు నూటికి నూరు శాతం అమలు.. ముఖ్యమంత్రి నిర్ణయం వేర్వేరు చోట్ల్ల దళితుల పరిస్థితులు తెలుసుకోవడమే లక్ష్యం ముఖ్యమంత్రి ఢిల్లీ నుం