గద్వాల రూరల్, డిసెం బర్ 19 : గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందుతా యని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ప్రతాప్ గౌడ్ అధ్య క్ష తన మంగళవారం మండల సర్వ సభ్య సమా వేశం నిర్వహించారు. సమా వే శా నికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని గ్రామాలు పార్టీ లకు అతీ తంగా అభి వృద్ధి చెందా య న్నారు. ప్రతి గ్రామంలో డంపిం గ్ యార్డు, రైతు వే ది కలు, ప్రతి గ్రామ పంచా య తీకి ట్రాక్ట ర్ను కేటా యిం చా మని, అదే విధంగా డంపింగ్ యార్డుల్లో తడి, పొడి చెత్త ద్వారా నర్స రీల్లో మొక్కలు పెంచి వాటి ని ఖాళీ సల్థా ్లనాటి సంరక్షి ం చామన్నారు. గతంలో 60ఏండ్లు పాలిం చిన నాయ కులవల్ల సాధ్యం కానీ గ్రామాల అభి వృద్ధి కేవలం కేసీఆర్ ప్రభుత్వలో జరిగిందని, గాంధీజీ కల లు గన్న గ్రామ స్వరాజ్యం కేసీ ఆర్ సార థ్యంలో సాకారం చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బంది కలిగిన వాటిని ఎదుర్కొని ముందుకు వెళాల ్ల ని అన్ని విధా లు గా ప్రతి ఒక్క రికీ అండగా ఉంటా న న్నా రు. మరో సారి ఎమ్మెల్యేగా అవ కాశం కల్పించిన ప్రతి ఒక్క రికీ ధన్య వా దాలు తెలి పారు. కార్య క్ర మంలో ఉమ్మడి జిల్లా డైరె క్టర్ సుభాన్, జెడ్పీ వైస్ చైర్ ప ర్సన్ సరో జమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, వైస్ ఎంపీపీ దామో దర్, రమేశ్ నాయుడు, రైతు బంధు సమితి మండల అధ్య క్షుడు గోపిరెడ్డి, సర్పం చుల సంఘం మండల అధ్య క్షుడు అశో క్ రెడ్డి, అన్ని గ్రామాల సర్పం చులు, ఎంపీ టీ సీలు, వివిధ శాఖల అధి కా రులు పాల్గొ న్నారు. బ్రహ్మో త్స వాలు వైభ వంగా నిర్వహించాలి.
గద్వాల, డిసెం బర్ 19 : మండల కేంద్రంలో స్వయం భూగా వెలి సిన ల క్ష్మీ వేం క టే శ్వ ర స్వా మి ( మ ల్ద కల్ తిమ్మప్ప) బ్రహ్మో త్స వాలు ఈ ఏడాది వైభ వంగా నిర్వ హిం చా లని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మో హ న్ రెడ్డి నిర్వాహ కు లకు సూచిం చారు. జిల్లా కేంద్రం లోని క్యాంప్ కార్యా ల యంలో మల్ద కల్ ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లా ద రావు ఎమ్మె ల్యేను కలిసి ఆహ్వా న ప త్రిక అంద జేసి బ్రహ్మో త్స వా లకు ఆహ్వా నిం చారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ బ్రహ్మో త్స వా లకు తెలం గాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట్రం లోని రాయల సీమ, కరాట ్ణ క నుంచి పెదఎ ్ద తు న్త భకుల్తు హాజ ర వు తా ర ని బ్రహ్మో త్స వా లకు వచ్చే భక్తు లకు ఎటు వంటి అసౌ క ర్యాలు కలు గ కుండా అన్ని ఏర్పాట్లు చేయా లని ఆలయ చైర్మ న్ను ఆదే శిం చారు. తాగు నీటి వసతి, మరు గు దొడ్లు, వీధి లైట్ల ఏర్పా టు తో పాటు ఎలాంటి అవాం ఛ నీయ ఘటనలు చోటు చేసు కో కుండా పోలీస్ బందో బస్త్ ఏర్పాటు చేసు కో వా లన్నారు. ఆలయ అభి వృ ద్ధికి తన వంతు తోడ్పాటు ఉంటుం దని వివ రిం చారు. కార్య క్ర మంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, గ్రంథా లయ సంస్థ జిల్లా చైర్మన్ రామ న్ గౌడ్, జెడ్పీ టీసీ ప్రభా క ర్ రెడ్డి, పీఏ సీ సీ ఎస్ చైర్మన్ తిమ్మా రెడ్డి, కౌన్సి లర్ మురళి తది త రులు పాల్గొ న్నారు.