ధాన్యం కొనుగోలు కేం ద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ధాన్యాన్ని మేమంటే మేమే కొనుగోలు చేస్తామంటూ ఆధిపత్యం కోసం అధికార పార్ట�
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. తామంటే తామే కొనుగోలు చేస్తామంటూ కాంగ్రెస్కు చెందిన ఇరువర్గాల మహిళా గ్ర�
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధికార పార్టీ ఆపసోపాలు పడుతున్నది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలోపడ్డారు.
MLA Bandla Krishna Mohan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు భారీ షాక్ తగిలింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన మన�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆయన పార్టీ మారుతున్నారని నెల రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకోగా.. కాంగ్రెస్ పార్టీ �
గద్వాల ప్రాంతంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వరుస దొంగతనాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వేదనగర్ కాలనీలో వీరప్రసాద్ ఇంట్ల�
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలని కలెక్టర్ సంతోష్ను గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ
పేదలకు మెరుగైన, కార్పొరే ట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెడికల్ కళాశాలను మం జూరు చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ కళాశా
ప్రజలు కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి ఆ ర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా గద్వాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో బు�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోవడం తో ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని
తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తున్నదని, సీఎం రేవంత్రెడ్డికి పాలన చేతగాక.. హామీలను అమలు చేయలేక తుగ్లక్లా ఆలోచిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆరోపి�
బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మల్దకల్, గట్టు, ధరూర్, కేటీదొడ్డి, గద్వాల మండలంతోని గోన్పాడుతోపాటు జిల్లా కే�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మళ్లీ పాతరోజులొచ్చాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్ప ష్టం చేశారు. గట్టులో సోమవారం బీఆర్ఎస్ విస్తృస్థాయి సమావేశానికి నాగర్కర్నూల�