నడిగడ్డకు కూతవేటు దూరంలో కృష్ణా-తుంగభద్రా నదులు ప్రవహిస్తున్నా.. కాంగ్రెస్ పాలనలో నడిగడ్డ ప్రజలు తా గు, సాగునీటి కోసం గోస పడుతున్నా ప్రభు త్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నదని, వీరి కళ్లు తెరిపిం
జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయని, పంటల నష్టాన్ని అంచనా వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు మ�
వందరోజుల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంద ని, ఇది సహజంగా వచ్చినది కాదు.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని, కేసీఆర్ అద్భుతంగా మా ర్చిన పంట పొలాలను బీళ్లుగా చేశారని ఎ�
మీకు అండగా నేనుంటాను.. నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి గెలిపించి మీకు సేవ చేసే అదృష్టం కల్పించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కార్యకర్తలను కోరారు. ఆదివా�
జోగుళాంబ గద్వాల రైల్వేస్టేషన్ అమృత్ భారత్ కింద ఎంపిక కావడం శుభపరిణామమని ఎంపీ రాములు అన్నారు. సో మవారం పీఎం మోదీ ఢిల్లీ నుంచి 554 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి, 1,500 ఆర్వోబీలు, అండర్పాస్ ప నులను వర్చువల్
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమని, క్రికెట్లో రాణించి జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సూచించారు. గద్వాలకు చెందిన అరుణ్కుమార్ హెచ్సీఏ జాత�
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల మండలం బీరెల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దుబ్బ బీసన్న విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
మండలంలోని గువ్వలదిన్నెలో నూతనంగా నిర్మించిన గ్రామదేవత మైస మ్మ అవ్వను బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, కృష్ణానది హక్కులను కాపాడుకుందామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.
గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఎంపీ రాములుతో కలిసి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఢిల్లీలో సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్కుమార్�
రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాకనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను అ
కేసీఆర్ పాలనలోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. తన స్వగ్రామమై న బూరెడ్డిపల్లిలో నిర్మించిన పాఠశాలను సతీమణి బండ్ల జ్యోతితో కలిసి ఎమ్మెల్యే బండ్ల ప్రారం�
గద్వాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గద్వాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా ని లుపుతామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అ న్నారు.
కేసీఆర్ సర్కారు హయాంలోనే పల్లెలు అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండలంలోని అంతంపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, బలిగేరలో గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల అదనపు గది, పల్లె ప్రకృతివ�