లబ్ధిదారులు దరఖాస్తులను నింపిన తరువాత సంబంధిత అధికారుల కు అందజేసి.. వారు ఇచ్చిన రశీదును జాగ్రత్తగా ఉంచుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూ చించారు. ప్రజల వద్దకే అధికారులు వచ్చి సంక్షేమ �
ఆదిశిలా క్షేత్రంలో మం గళవారం అర్ధరాత్రి స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాన�
మండలంంలోని పూడురు గ్రామంలో మంగళవారం క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గ్రామానికి చేరుకొని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందుతా యని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ
ప్రచారం చివరి రోజులో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మంగళవారం గద్వాలలో రోడ్ షో నిర్వహించారు. కిష్టారెడ్డి బంగ్లా నుంచి ప్రారంభమైన రోడ్ షో గాంధీచౌక్ మీదుగా పాతబస్స్టాండ్కు చేరుకోగా పట్ట�
కాంక్రిట్ జంగిల్గా మారిన గద్వాల పట్టణానికి కొ త్త రూపురేఖలు అద్దారు.. రోజురోజుకు కాలుష్యంతో దిగజారిపోతున్న ప్రాణవాయివుకు కొత్త ఊపిరి పోశారు. ప్రతినిత్యం ఆహ్లాదమైన వాతావరణంలో ప్రజలు ఉం డేలా.. ఉత్సాహంగ�
గతంలో మీరు ఆశీర్వదించడం వల్లే నేను గద్వాల ఎమ్మెల్యేగా గెలిచానని నన్ను మరోసారి ఆదరించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం అయిజ రహదారిలోని తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్ర�
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని.., ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్న ఆలోచనతో తన కుమారుడు సాయిసాకేత్రెడ్డి ‘గడప గడపకూ పలకరింపు’ అనే నినాదంతో పాదయాత్ర చేపట్టినట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష�
సీఎం కేసీఆర్ హయాంలో గణనీయమైన ప్రగతి సాధించామని బీఆర్ఎస్ జిల్లా ఇన్చా ర్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. పేద ల గుండె చప్పుడు, ధైర్యంలో నుంచి బీఆర్ఎస్ ఉద్భవించిందన్నారు.
పేదలకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో మాట్లాడ�
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ పిలుపునిచ్చారు. పనిలేని ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచార�