ముఖ్యమంత్రి కేసీఆర్కు రాఖీ కట్టిన సోదరీమణులుహైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రగతిభవన్లో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు కుటుంబసభ్యులు పాల్గ�
పహాడీషరీఫ్:తెలంగాణ ప్రభుత్వం మరోసారి జీతాల పెంపుతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల పెంపుద�
అంగన్వాడీ హెల్పర్కు రూ.7,800 30% వేతనాల పెంపు.. ఉత్తర్వులు జారీ జూలై 1వ తేదీ నుంచి పెంచిన వేతనాలు మొత్తం 71,400 మందికి ప్రయోజనం ఏడేండ్లలో మూడుసార్లు పెంపు సంబురాల్లో అంగన్వాడీ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృత�
ఆర్కేపురం: ఆర్కేపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఆర్థిక సాధికారత కేసీఆర్ ప్రయత్నం దళిత బంధుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళిత బంధుపై మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘20వ శతాబ్దంలో భారతర�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల మధ్య సోమవారం నిర్వహించిన దళిత బంధు పథకం ప్రారంభ సభలో కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన లబ్ధిదారు కనకం అనిత రవీందర్ దంపతులకు దళిత బంధు కా�
టీఎన్జీవోల ఆధ్వర్యంలో నేడు 33 కలెక్టరేట్ల ఎదుట క్షీరాభిషేకాలు హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ): దళిత ఉద్యోగులకు సైతం దళితబంధును వర్తింపజేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల టీఎన్జీ వో హర్షం వ్య�
సీఎం కేసీఆర్ చేతులమీదుగా పైలట్ ప్రాజెక్టు ఆవిష్కరణ హుజూరాబాద్ వేదికగా శ్రీకారం.. సర్వం సిద్ధం కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొ
ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార లైసెన్సుల్లోనూ కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి మువ్వన్నెల జెండా సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటన పూలే, అంబేద్కర్ ఆలోచనల్లోంచి పుట్టిందే దళితబం�