ఆయన జీవనానికి వేదమే ప్రమాణం. ఆయన మాట వేద సమానం.‘వేదాల్లో అన్నీ ఉన్నాయట!’ అని వినడం వరకే తెలుసు. ఆ అన్నీ తెలిసిన అతికొద్ది మంది వేదవిద్యా పారంగతుల్లో ఒకరు ఆ మహనీయుడు. సోమయాగం నిర్వహించిన విద్వదాహితాగ్ని బ్�
75th independence day | గోల్కొండ కోట ( Golconda fort )పై జాతీయ జెండా ( National Flag ) రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించ
దళిత బంధు ప్రయోగాన్ని చేపట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇందుకు అనేక కారణాలున్నాయి. అనేక ప్రామాణికాలతో పరిశీలిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం పైలట్ ప్ర�
Dalit Bandhu | ఇదే రాజేందర్ కొన్నాళ్ల క్రితం ఏమన్నారో అందరికీ తెలుసు. ఎకరం అమ్మితే ఒక ఎన్నిక గెలుస్తా.. అని గర్వంగా ప్రకటించుకున్నారు. ప్రజా బలంతో కాకుండా, జనాభిమానంతో కాకుండా పైసలతో ఎన్నికలు గెలుస్తానని రాజేందర
హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ప్రగతి భ�
గెల్లు ఎంపికపై మంత్రి తలసాని హర్షంహైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నారని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్�
హైదరాబాద్ : యాదవులకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యత కల్పిస్తూ వారి అభివృద్ధికి చేయుతనిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు యాదవుల పక్షపాతి అని అఖిల భారత యాదవ మహాసభ ప్రకటిం�
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు అవకాశం ఇవ్వడం పట్ల తెలంగాణ గౌడసంఘం హర్షం వ్యక్తం చేసింది. హిమాయత్ నగర్ లోని తెలంగాణ గౌడ సంఘం కార్యాలయంలో నిర్�
ఉస్మానియా యూనివర్సిటీ : త్వరలో జరుగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ను విద్యార్థి ఉద్యమ కారుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్కు కేటాయిస్తున్నట్లు మ
కరీంనగర్ జిల్లా మల్యాలలో గొల్ల, కురుమల తీర్మానంఇల్లందకుంట/ కమలాపూర్, ఆగస్టు 10: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్యాల గొల్ల, కురుమలు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీఆర్�
సీఎం కేసీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విజ్ఞప్తిహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్
ఉద్యమాలను అణచిన ఆర్ఎస్ ప్రవీణ్.. ఇప్పుడు మరో ఉద్యమాన్ని నడిపిస్తావా? బీజేపీ రాజకీయ ఆటలో పావు మాజీ ఐపీఎస్ టీఆర్ఎస్ ఎజెండానే తెలంగాణ స్వీయ అస్తిత్వం కులం పునాదులపై ఏర్పడే పార్టీలు మనలేవు టీఆర్ఎస్
బ్రహ్మశ్రీ మాణిక్య సోమయాజులు అస్తమయం వేద విద్యావ్యాప్తిలో దేశంలోనే అగ్రగణ్యుడు చతుర్వేదాలకు భాష్యం చెప్పిన జ్ఞాన ఖని గతంలో స్వర్ణకంకణంతో సత్కరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రభుత్వ విశిష్ట స�