తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుత�
అడవులు మన జాతీయ సంపద అని, అనాదిగా మన జీవన విధానంలో భాగంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అభివృద్ధి ఎంత సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా..ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయంగా ఉ
కేసీఆర్.. ఈ ఒక్కమాటే వెయ్యి ఏనుగుల బలం.. ప్రజలకు కొండంత అండ.. ఉద్యమ సమయంలో ఉద్యమ దివిటీగా ముందుండి పోరాడిన ధీశాలి.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందిస్తున్న మహానేత.. మరే ఇతర రాష్ట్రంల�
బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.. దేశ దశదిశను మార్చే శక్తి ఆయనకే ఉంది.. అని పలువురు ఉద్యోగులు అభిలాషించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ స్�
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే దేశానికే రోల్ మోడల్గా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, అలాంటి నాయకత్వం తెలంగాణ రాష్ర్టా�
సీఎం కేసీఆర్ పాలన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని, యావత్ దేశానికి ఆదర్శంగా పలు పథకాలు నిలుస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన కొత
రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదర్గూడలో�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల
మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే యావత్ దేశం కోరుకుంటుందని.. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోని వెంటనే రావాలని.. బీజేపీ, మోదీ పాలనలో మన దేశ గౌరవం చాలా తగ్గిందని రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా �
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. యావత్ తెలంగాణ ఆయన వెంట నడుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు’ అని రాష్ట్ర విద్యుత్
అస్తవ్యస్తమైన మోదీ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలు.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎదురు చూస్తున్నారని పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నా�
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారని, ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాన్ని నడిపిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తాను ప్రాణాలకు తెగించి సాధించిన, తాను ప్రాణ�
ఒక రైతుకు రెండు బర్రెలు ఉన్నయ్.. ఒక బర్రె మీద రోజూ 250 దాకా ఖర్చు పెడ్తుండు ది రోజుకు ఒక లీటరు పాలు కూడా ఇస్తలేదు.. రెండో బర్రె మీద దినాం రూ.80 ఖర్చు పెడ్తుండు.. అది రోజుకు 3, 4 లీటర్ల దాకా పాలు ఇస్తున్నది ఇది చూసిన త
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వద్దంటున్న బీజేపీని బొందపెట్టాలని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నివర్గాలకు అండగా నిలుస్తు�
ఇటీవల గోదావరి వరదలు వచ్చి భద్రాచలం వద్ద ప్రజలు నిరాశ్రయులవుతుంటే సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి అక్కడి వారిని రక్షించారని రాష్ట్ర రవాణా శాఖ మంతి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జోరున వర్షం కురుస్తున్