కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరోసారి ఉద్యమకారుడికి అవకాశం దక్కింది. విద్యార్థినేత, టీఆర్ఎస్వీ నాయకుడు రేకుర్తికి చెందిన పొన్నం అనిల్కుమార్గౌడ్ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చ
బీజేపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. పెరిగిన ధరలతో దేశంలో సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు.. దేశాన్ని సరైన బాటలో నడిపేందుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక్క సమర్థవంతమైన నాయకుడు
మన రాష్ట్రాన్ని అత్యుత్తమంగా నిలిపిన సీఎం కేసీఆర్ కార్యదక్షతతో దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగ�
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని అల్పులు, సంకుచిత ధోరణి ఉన్నవాళ్లు పాలిస్తుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, ఆయన వెంటే ఉస్మానియా యూనివర్సిటీతోపాటు యావత్ విద్యార్థి లోకం నడుస్తుందని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీడీ అనిల్ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తాజాగా విడుదల చే
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏం అభివృద్ధి జరిగింది..పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని ఆస్తులు సంపాదిస్తున్నాడు.. సమానత్వం మచ్చుకైనా లేదు..కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు కట్ట
‘సమర్థ నాయకుడిపైనే దేశ అభివృద్ధి, సంక్షేమం ఆధారపడి ఉంటుంది.. సమస్యను అర్థం
చేసుకొని పరిష్కరించే నాయకుడుంటే ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసు
ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం దేశ రాజకీయాల వైపు అడుగిడటం ఒక చరిత్రాత్మక సందర్భం. తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతుందని నాడు ఎవరూ ఊహించలేదు ఒక్క
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పోస్టర్ ఆవిష్కరణ కార్పొరేషన్/కొత్తపల్లి, సెప్టెంబర్ 11: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్�
అభివృద్ధి సంక్షేమం దేశమంతా విస్తరించాలి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలంతా కోరుకుంట�