పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిర్వహించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత ఉద్యమసారథి కేసీఆర్ది. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తె
గొప్ప నేత కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పుష్కలంగా నిధులు కేటాయించి సకల సౌకర్యాలు కల్పించారు. దేశ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి, కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై �
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మహోన్నతంగా ఎదుగుతున్నదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దా
పీడిత జన బాంధవుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు తెలంగాణతో ఉన్న అనుబంధం ప్రగాఢమైనది. ఆయనకు ఇక్కడితో గల సంబంధాలు రెండు రకాలు. ఒకటి నిజాం ప్రభుత్వంతో అయితే రెండవది ఇక్కడి దళిత ఉద్యమాలతో
అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన దార్శనికుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను గౌరవిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణాని
కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్బండ �
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్త�
“ఒక రైతుగా.. రైతు బిడ్డగా అలుపెరుగని కృషితో వ్యవసాయాన్ని పండుగలా మార్చిండు. సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ను ఇచ్చి వెలుగులు నింపిండు. తొలకరికి ముందే పెట్టుబడికి సాయం.. ఇంటిపెద్ద పోతే కుటుంబం రోడ్డున ప
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యమైంది. సీఎం కేసీఆర్ వాటిని నిజం చేసి చూపించారు. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని అన్ని వసతులు కల్పించి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. ఓ వైపు అభివృ
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు మారాలంటే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఖతర్ ఎన్నారైలు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆరే జాతీయ రాజకీయాల గేమ్ చేంజర్ అని భావిస్తున్నార�
ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ విషయంలో దోబూచులాడుతున్న బీజేపీ�
సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ‘పల్లెప్రగతి’తో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దేశానికి వెన్నెముకగా భావించే గ్రామ పాలనకు జవ