దేశానికి దార్శనికతను చూపి, భవిష్యత్తుకు పునాది వేసిన దిక్సూచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్.
అంతటి మహనీయుడు ఒక కులానికో, ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. నిజానికి కులం పునాదుల మీద ఒక నీతిని, జాతిని నిర్మ�
దీపం ఎక్కడున్నా ఆ వెలుగు దశదిశలా వ్యాపిస్తుంది. ఉన్నత వ్యక్తుల ధర్మ కార్యాచరణ కూడా ఇదే రీతిలో నలుచెరగులా వెలుగొందుతుంది అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఇతర రాష్ర్టాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న
తెలంగాణ రాష్ట్ర పండుగ, బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక పూలతో బతుకమ్మను పేర్చి,
కేసీఆర్ నాయకత్వం, వ్యూహాలు దేశానికి అవసరమని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) సీనియర్ నేత, కేరళలోని కొల్లాం ఎంపీ, మాజీ మంత్రి ఎన్కే ప్రేమచంద్రన్ చెప్పారు.
తెలంగాణను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది. ఉద్యమనేత స్వరాష్ట్రం కోసం పోరుబాట పడితే కవులు, రచయితలు తమ కలాలతో ఉద్యమానికి ఊతం ఇచ్చారు
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఒకనాటి గ్రామాలేనా ఇవి అనేంతగా మార్పులు తీసుకొచ్చింది ఈ కార్యక్రమం. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామ�
‘కార్మిక శక్తిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది.. సంపద పెంచు.. పేదలకు పంచు.. ఊరిలోనే ఉపాధి కల్పించు.. అనేదే కేసీఆర్ సిద్ధాంతం.. సీఎం అయినప్పటి నుంచి బడుగు, బలహీన , కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన చ�
కేంద్ర ప్రభుత్వం విధానాలతో దేశంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే దేశరాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని సకలజనులు కోరుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి�
‘కల్వకుంట్ల చంద్రశేఖరరావు’ అంటే.. ‘ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు, కట్టిపడేసే ప్రసంగాలు’ అని అందరికీ తెలిసిందే. కానీ, ఆయన లో ఉన్న మరో కోణం చాలామందికి తెలియదు. కేసీఆర్ ఒక మానవతావాది. అతిథులకు ఇచ్చే మర్యాద, దైవభక్త
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నల బతుకులు మారుతాయి. కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటుచేసి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కో
ఏ వర్గానికి ఏం కావాలో ఒక ఉద్యమనేతగా, పాలకుడిగా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ రాక ముందు గోసపడ్డ సబ్బండ వర్గాల కోసం స్వరాష్ట్రంలో మునుపెన్నడూలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ‘ప్రపంచ తెలుగు మహాసభ�
పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటాన్ని గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిర్వహించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత ఉద్యమసారథి కేసీఆర్ది. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తె