ఎనిమిదేండ్ల వయస్సున్న తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ పాలనా దక్షత దేశానికి అవసరమని పొరుగు రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు పథకాలు, సబ్బండ �
సింగరేణి యాజమాన్యం కార్మికులకు తీపికబురు అందించింది. ఇప్పటికే ఈ నెలలో దసరా అడ్వాన్స్ ప్రకటించగా.. బుధవారం సీఎం కేసీఆర్ 30 శాతం లాభాల వాటా చెల్లిస్తామని తెలిపారు. దీనికితోడు దీపావళి బోనస్ కూడా రూ.76,500 రాన�
బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే సాధ్యమని చెక్ రిపబ్లిక్లోని ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ముద్ర అనివార్యమని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని
ఉద్యమ నేత సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లోకి రావాలని దేశ వ్యాప్తంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి, సంక్షేమం ఉరకలేస్తున్నది. దే
దేశ గతిని మార్చగల దార్శనిక నాయకుడు సీఎం కేసీఆర్ అని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ఎన్నారైలు పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరం అవుతాయని చెప్పా
దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ తరహా రైతు సంక్షేమ, వ్యవసాయ విధానాలు ఎంతో అవసరమని పలు రాష్ర్టాల రైతులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతోనే వ్యవసాయరంగానికి �
రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని దర్శకుడు రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు. బీబీ, త్రిపుల్ ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 తరహాలోనే టీఆర్ఎస్ కూడా పాన్ ఇండియాలో �
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్కరికీ ఆపద రాకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మాతాశిశు సంరక్షణకు పెద్దపీట వేశారు. స్వరాష్ట్రంల�
తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్రలో సామాన్య ప్రజల మనోగతం ఇది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని పలుకరించినా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. దేశంలో సుస్థిర �
‘అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్తోనే ఆత్మగౌరవం పెరుగుతుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గర్భిణులు,
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని సబ్బండ వర్గాలవారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ‘ఆసరా’ పింఛన్లు అందుకుంటున్న వారు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే దేశంలో ఆసరాలేని వారికి అండగ�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల కష్టాలు తీరాయి. కార్మిక రంగంలో ఏ ఒక్క వర్గాన్నీ కాదనకుండా ప్రభుత్వం ఆదుకుంటున్నది. గతానికి భిన్నంగా కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ప్�
‘దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి గాడి తప్పుతున్నది. పౌరులకు ఉపాధి కల్పించాల్సిన కేంద్రం ప్రైవేటు బాట పడుతున్నది. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్కు ఉన్నది.