రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ మండ
దేశాన్ని రక్షించే జవాన్ ఈ రోజు అగ్నిపథ్లో నలిగిపోతూ రగిలిపోతున్నడని.. దేశానికి అన్నం పెట్టే కిసాన్ మద్దతు ధర లేక కుంగిపోతున్నడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శాంతి, సౌభ్�
‘దేశ ప్రజలు బలమైన రాజకీయ పక్షం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అపజయాలతో కోలుకోలేకపోతున్నది. బీజేపీని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. టీఆర్�
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సర్పంచ్ల సంఘం సభ్యులు ఆదివారం తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలోని బ�
‘దేశ్కి నేత కేసీఆర్' అంటూ యూకే లోని ఎన్నారైలు లండన్లో భారీ కేసీఆర్ కటౌట్ ను ఏర్పాటుచేశారు. ఆదివారం చరిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద సమావేశమైన ఎన్నారైలు.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ అమలుచేస్తూ జీవో విడుదల చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్
సమైక్య పాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు రంది లేకుండా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్.. పుష్కలంగా సాగు నీటి వసతి కల్పించారు. �
రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీఓ జారీ చేసినందుకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
నేనో డాక్టర్ని. నా దగ్గరికి వచ్చే రోగుల ఆరోగ్య సమస్యలేంటి? వాటికి ఎలాంటి మందులివ్వాలి?
అన్నదే నేను ఆలోచిస్తాను. కానీ కొంత కాలంగా నా ఆలోచనలో మార్పు వచ్చింది. మన దేశాన్ని కూడా ఓ మొండి రోగం పట్టి పీడిస్తున్నద
హకుల సాధన కోసం ముందు ప్రార్థించడం, అభ్యర్థించడం ఆ తరువాత నిరసన ప్రకటించి ఉద్యమించడమనే ప్రజాస్వామిక పంథా ద్వారా, దేశ ప్రజలను దేశ స్వాతంత్య్రోద్యమంలో లక్ష్య సాధన దిశగా కార్యోన్ముఖులను చేసిన జాతిపిత మహాత�
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, కేసీఆర్ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని దక్షిణ భారత రైస్మిల్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి అన్నారు.
తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ప్రయోగంగా మారాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో, పాలనలో కీలకభూమిక పోషించాలని సింగపూర్ ఎన్నారైలు ఆకాంక్షించారు. దేశంలో అనేక నగరాలు ఇంకా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు
దళితుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మండల క�