ప్రజా తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం �
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్య మం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హుజూరాబాద్ గడ్డ గులాబీ పార్టీ అడ్డగా నిలుస్తున్నది. రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నిల్లో మినహా నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గ ప్రజలు కారు పార్టీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీ�
తన జీవితాంతం బీఆర్ఎస్తోనే ఉంటానని, భవిష్యత్లోనూ పార్టీ మారే ప్రసక్తే ఉండదని కోరుట్ల ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజలు ఇచ్చే తీర్పును ఎవరైనా స్వీకర�
తన గొంతులో ప్రాణమున్నంత వరకు కేసీఆర్, బీఆర్ఎస్తోనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. తనంటే గిట్టని వారు కొందరు తన పాత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోమవారం ఉదయం పీసీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, కోరుట్ల నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్ కల�
KCR | తెలంగాణ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగ�
KCR | ప్రపంచం మెచ్చేలా తెలంగాణను పాలించిన నేత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Sampath Reddy | జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి కన్నుమూశారు. ఆయన గుండెపోటుకు గురి కాగా.. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యా�
KCR | తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీచేసి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరుదైన ఘనత సాధించారు. గజ్వేల్ నుంచి కేసీఆర్కు ఇది వరుసగా మూడో గెలుపు. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట ను
‘ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను సాధించుకున్నాం.. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా అభివృద్ధి చేశామనే సంతృప్తి ఉందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్య�
“నా పై నమ్మకం ఉంచి గద్వాల నియోజకవర్గ ప్రజలు రెండోసారి ఎమ్మెల్యేగా ఆదరించారు. ఇది ప్రజా విజయం” అని గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పా�