ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగ�
పాలకుడు ప్రజలను గౌరవించాలి. వారి అవసరాలను గుర్తించాలి. ఆపదలో ఆదుకోవాలి. అంతేగానీ పన్నుల రూపంలో ప్రజలపై భారం పెంచొద్దు. ప్రజల మనసెరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి గుర్తింపు ఉంది. దేశ ప్రగతిని �
‘చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడు బండ... బొక్కలొంకర పోయిన బ్రతుకుల మా నల్లగొండ’ అంటూ ఫ్లోరైడ్ రక్కసికి బలైన జీవితాలను ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. నాడు ప్రధానిగా ఉన్న బీజేపీ అగ్రనేత వాజ్పేయి కూడా ఈ సమస�
దేశాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి విజనరీ దేశ రాజకీయాలకు అవసరమని భారతజాతి ఆకాంక్షిస్తున్నదని చెప్పారు.
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తోపాటు వివిధ రాష్ర్టాల నాయకులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశ�
రెండు దశాబ్దాలకు పైగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త దిశగా సాగుతున్నది. దేశ బలోపేతం కోసం ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవి�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్ఎస్ జాతీయ పార్టీకి వెల్లువలా మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్పై కొంతకాలంగా తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది
‘75 ఏండ్ల భారత్ ఆర్థికవ్యవస్థ ఇంకా అచేతనావస్థలో ఉన్నది. వ్యవసా యం, పారిశ్రామికంలో చాలా వెనుకబడి ఉన్నాం. ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు బాట పడుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్�
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తున్నది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మహారాష్ట్రలోనూ తిరుగులేని ఆదరణ లభిస్తున్నది. తెలంగాణ మాడల్ పథకాలు దేశమంతటా వస్తాయనే ఆక�
దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశమంతటా సంచలనం సృష్టిస్తున్నది. ఎక్కడచూసినా బీఆర్ఎస్ ముచ్చటే. అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మ
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆయా సంఘాల నాయకులు, ప
BRS | టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఆస్ట్రియా శాఖ కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం
ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రస్తానంలో మరో కీలక మలుపు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ పార్టీ తీసుకొన్న నిర్ణయం దేశ రాజక�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ఆయన కల సాకారం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆకాంక్షించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వ�