Cm Kcr | ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలో
సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుతూ ఏపీలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని క�
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్ తాజుద్దీన్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష
బీజేపీ దుష్ట, దుర్మార్గ రాజకీయాలను దేశవ్యాప్తంగా ప్రజలముందు బలంగా ఎండగట్టేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ ర
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు ఏ
రాజకీయమంటే అమ్ముడు, కొనుడే అన్న తీరుగా మార్చేసిన బీజేపీపై పోరాటం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు యావత్ తెలంగాణ మద్దతుగా నిలువాల్సిన అవసరం ఆసన్నమైందని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీని పారద్ర�
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామ రూపురేఖలు మారాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్వగ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గ్రామ జనాభా 2,244 ఉండగా, ఓటర్లు 1,826 మంది ఉన్నారు