తెలంగాణ.. ఆది నుంచీ సబ్బండ వర్ణాల సమాహారం.. ఇక్కడ కులాలున్నా.. వాటిలోనే కల్మషంలేని జీవితాలూ ఉంటాయి. వర్గాలున్నా.. ఊరుమ్మడి ఉత్సవాలుంటాయి. అద్భుత సమ్మిళిత జీవనానికి తెలంగాణ జీవనాడి.. కానీ, దాదాపు 60 ఏండ్లు సాగి�
తన సొంత పార్లమెంట్ స్థానం అమేథిలో కూడా గెలువలేని రాహుల్ గాంధీకి సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్ జోడోయాత్రలో బీఆర్ఎస్ పార్టీపై రాహుల్గాంధీ విమర్శించారు.
రూపాయి అనగానే... మొన్న కేటీఆర్ బయటపెట్టిన రాజ్గోపాల్రెడ్డి సుశీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి నిస్సిగ్గుగా కోట్లాది రూపాయలను మునుగోడు ఓటర్లను కొనడానికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేయడం కూడా మీకు గుర్తుకువచ్చి�
ఆర్టీసీ కార్మికులం తా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్కు మద్దతుగా నిలవాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి, ముఖ్య సలహాదా రు బోయపల్లి యాదయ్య పిలుపునిచ్చారు.
నీళ్లిచ్చే కేసీఆర్ కావాల్నా? కన్నీళ్లు పెట్టిచ్చే మోదీ కావాల్నా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్
‘చిన్న పొరపాటు 60 ఏండ్ల కింద జరిగితే తెలంగాణ ఎంత ఏడ్చింది.. మనం ఎంత బాధపడ్డం.. 58 ఏండ్లు కొట్లాడినం. ఎంతమంది సచ్చిపోయిండ్రు మన బిడ్డలు.. ఎంతమంది జైలు పాలైండ్లు.. చివరికి నేను కూడా చావ తయారై కొట్లాడితే తప్ప తెలంగ�
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికి బయటపడింది చాలా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపడుతాయని, ఢిల్లీ గద్దె దద్దరిల్లిపోతుందని చెప్పారు. పెట్టుబడిదా�
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖరారైపోయింది. గులాబీ అభ్యర్థికి 40 వేల మెజార్టీ వస్తుందని రాష్ట్ర, జాతీయ ఎన్నికల సర్వేలు ఇప్పటికే కుండబద్దలు కొట్టాయి. భారత రాష్ట్ర సమితి జైత్రయాత్ర అద్భుతంగా ప్రార
ఫ్లోరోసిస్కు కేరాఫ్ అయిన మునుగోడుకు మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ జలాలు సరఫరా చేయడంతో ఆ మహమ్మారి ఆనవాళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ మహమ్మారిని గుర్తించినప్పటికీ ఈ ప్రాంతా�
సీఎం కేసీఆర్తో దేశంలోని మైనార్టీలకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందుకు అందరూ బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. మోదీ పాలనలో మైనార్టీలపై వివక్షత చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మైనార్టీల సంక్షేమం క�
తెలంగాణ నగారా సమితి పెట్టి ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే టీఆర్ఎస్ గెలిపించింది. అయినా కేసీఆర్ మీద ఈర్ష్యతో బీజేపీల చేరి ఎంపీకి పోటీచేసి ఓడిపోయి కాంగ్రెస్లో చేరి రాజకీయ ప్రాభవం
Munugode by poll | మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వృద్ధులపై నోరు పారేసుకున్నారు. వృద్ధులను అగౌరవ పరిచే విధంగా మాట్లాడారు. ఎక్కడి ముసలొల్లు రా నాయనా.. అంటూ కోపం చేశారు