బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల కేసీఆర్ పేరుమ
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర
KCR | భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాయం నుంచి కోలుకుంటున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స శుక్రవారం విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉండగా.. ఇవ�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అఖిలేష్ యాదవ్ ఫోన్ చేశారు. కేసీఆర్ త్వరగ
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స (hip bone replacement surgery) విజయవంతమైన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్ సాయ�
Telangana Assembly | తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరిన సంగతి తెలిసిందే. 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 99 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. మరో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదు.
గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష (BRSLP) సమావేశం నిర్వహించారు.
KCR | బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సమావే�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు శుక్రవారం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజి�
పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్యే ఉంటానని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం బాలసముద్రంలోని బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లా�
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలోని కైలాస్ టెక్డీలో కొలువైన మహాదేవునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశ�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకొవాలని వేడుకుంటూ శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కార్యకర్తలు, నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు.