ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో వెన్నంటి నడిసిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఉద్యమపార్టీతోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు రాష్ట్రసాధనలో కీలకంగా పాలుపంచ�
పరుగెడుతున్నా నల్లగొండ జిల్లాలో సాగు, తాగు నీటికి కరువు ఉండేది. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన నేలలు నెర్రెలు బారేవి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల తవ్వకం దశాబ్దాలపాటు �
అధికారంలోకి రాగానే రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో ఏడాదికి ఎకరాకు 15వేల రూపాయల పెట్టుబడి సాయంగా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతానికి మాత్రం గతంలో కేసీఆర్ స�
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉమ్మడి జిల్లా నేతలు మంగళ వారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని ఆకాం�
అధికారంలో ఉన్నా, లేకున్నా ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశ�
దేశంలోని అనేక ప్రాంతాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. వట్టిపోయిన ప్రాజెక్టులతో, ఎండిన పంటలతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణ అన్ని కాలాల్లో నిండైన జలాశయాలతో కళకళలాడుతున్నది. పంటలకు భరో�
ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్ల్లిలోని తన నివాసంలో పలువురు ఆయనను కలిసి శాలువాతో సత
సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన తీగుళ్ల పద్మారావుగౌడ్ను సోమవారం రాత్రి పలువురు నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
సమైక్య పాలనలో సిరులతల్లి సింగరేణి నిర్లక్ష్యానికి గురైంది. పాలకుల ధోరణి కారణంగా సంస్థ నష్టాల్లోకి పోయింది. అప్పులు కట్టలేక అప్పటి కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సంస్థలో 49 శాతం వాటాను �
నియోజకవర్గ అధివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధు