సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎస్టీ, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని మోతె శివారులో ఏర్పాటు చ�
ప్రజారోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముందుకుసాగుతున్నారు. ఆ మేరకు 2018 డిసెంబర్లో జగిత్యాలకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్�
KCR | పాలమూరు ఎంపీగా కొనసాగుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని, ఏనాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, కీర్తి దక్కుతుందని తాను సగర్వంగా చెబుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్ పర్యటనలో భా�
నార్కట్పల్లికి మహర్దశ. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిధుల మంజూరు కాపీని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ఆయన నివాసంలో విడుదల చేశారు.