తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు సీఎం కేసీఆర్తో శ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అడుగు మోపుతున్నారు. ఆదివారం నాందేడ్లో జరగనున్న సభలో బీఆర్ఎస్ శంఖాన్ని పూరించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని, బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా భైంసాలో మహారాష్ట్రకు చెందిన నాయకుడు డీబీ
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లోనూ సీసీ రోడ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రూ.7.75 కోట్లతో చేపట�
అంటే ఒంటె ఉద్యానవనంలోకి పోయినా ముండ్లచెట్ల కోసమే వెతుకుతుంది. అక్కడ సువాసననందించే ఎన్ని పుష్పరాజాలున్నా, మధుర ఫలాలున్నా వదిలి ముండ్లకోసమే దాని వెతుకులాట. అలాగే బీఆర్ఎస్ ప్రస్థానం విషయంలో సానుకూలతలు�
ఖమ్మంలో ఈనెల 18న జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభతో దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని సభ ఇన్చార్జి, రాష్ట్ర ఆర్థిక, వైదారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
కేసీఆర్ సేవా దళం ఆధ్వర్యంలో ఇందూరు వేదికగా నిర్వహించిన కేసీఆర్ కప్-23 కబడ్డీ టోర్నీ గురువారం ముగిసింది. నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో మూడురోజులపాటు ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి.
సీఎం కేసీఆర్ సూచనలతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మరణించడంతో ఆదివారం �
బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహోజ్వల భారత నిర్మాణమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. వనరులు, వసతులు పుష్కలంగా ఉండి కూడా.. ఈ దేశ ప
నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం త�
ఆంధ్రప్రదేశ్లో సరైన నాయకత్వం లేదని, అక్కడ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఏపీ బీఆర్ఎస్ నేత ఆదినారాయణ అన్నారు. ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ సోమవారం హైదరాబ
మనకు అన్ని వనరులు ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏవీ రావు. వీ ఆర్ జాక్ ఆఫ్ ఆల్. మాస్టర్ ఆఫ్ నన్. బకెట్ నీళ్ల కోసం చెన్నై తండ్లాడాలా? తన్నీర్ తన్నీర్ అనే సినిమా రావాల్నా? దాని చూసి పండ్లు ఇకిలించడం తప్ప పరిష్
సెక్యులర్ భావాలు ఎక్కువగా ఉన్న ఖమ్మంలో మతోన్మాద శక్తులకు తావులేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అలాంటి శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముస్లిం మైనార్టీలను కోరారు.