CM KCR Birthday | రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ప్రజలు తమ అభిమాన నాయకుడికి తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుత
తెలంగాణ సాధకుడు, అపరభగీరథుడు సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా ముందస్తు వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రజాప్రతినిధులు, నాయకులు కేకులు కోసి, స్వీట్లు పంచి, పటాకులు కాల్చారు. కే
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి రాయాలంటే ఒక్క వ్యాసం చాలదు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకుడినీ, ఆయనలోని అసలైన నాయకుడినీ విశ్లేషిస్తే గానీ వారి వ్యక్తిత్వం గురించిన అవగా�
ఆయుధం కన్నా ఆశయమే గొప్పదని చెప్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ పని చేపట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మొదలుపెట్టి అంతిమంగా విజయం సాధించాలంటారు. ఉమ్మడి పాలనలో విధ్వంసకర, విచ్ఛిన్నకర వాతావరణాన్ని కండ
A leader is one who knows the way,goes the way and shows the way అంటాడు జాన్ సీ మ్యాక్స్వెల్. తెలంగాణ రాష్ట్రం విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిజంగా అలాంటి నాయకుడే..
ప్రజల్లో తిరిగినోడు.. ప్రజల నాడి తెలిసినోడు.. ప్రజల గోసలు చూసినోడు.. ప్రజా సేవే ఊపిరిగా బతికినోడు.. అందుకే ఆయన తీసుకొచ్చిన పథకాలన్నింటికీ పేదలే ప్రామాణికంగా ఉంటారు. చేయీకాలు కూడదీసుకొం టూ, అవరోధాలను అధిగమి�
దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది.
2001లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండులో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఉప్పెనలా తరలివచ్చిన జనం కేసీఆర్లో తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించే తెలంగాణ సాధకున్ని చూశా�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అటూఇటుగా ఆరు దశాబ్దాలు పాలించి దేశాన్ని అధోగతికి చేర్చిన కాంగ్రెస్, దశాబ్దకాలంగా దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం తోడు దొంగలుగా రోజురోజ�
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు సీఎం కేసీఆర్తో శ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అడుగు మోపుతున్నారు. ఆదివారం నాందేడ్లో జరగనున్న సభలో బీఆర్ఎస్ శంఖాన్ని పూరించనున్నారు.