గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఆపడం సరికాదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మ రింత బాధ్యతగా సేవలందిస్తాన�
KCR | ప్రముఖ తమిళ నటుడు డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా కళారంగానికి, రాజకీయ వేత్తగా ఆయన చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. �
ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రభుత్వ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్ర�
రైతుల సంక్షేమానికి కేసీఆర్ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం కృషి చేసిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలో సహకార సంఘం చైర్మన్ బుర్కుంట సతీశ్
ఏండ్లుగా చీకట్లో మగ్గుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతను మార్చుతున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు
తెలంగాణ కంచిగా పేరుగాంచిన వరదరాజస్వామి దేవాలయం పూర్వ వైభవానికి నోచుకుంటున్నది. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్ గ్రామంలోని వరద రాజస్వామి దేవాలయానికి సుమారు 450 ఏండ్ల చరిత్ర ఉంది. �
త్వరలో జరగనున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా
Dasoju sravan | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తు చేసుకోవాలనే పేరుతో దగా చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
నిర్మల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
75 ఏండ్లలో అధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, వారిని విమర్శించి అధికారం చేపట్టిన జనతాదళ్, భారతీయ జనతా పార్టీ కానీ కల్పించని మౌలిక వసతులు తెలంగాణలో కేసీఆర్ కల్పించారు.
చేనేత రంగానికి మంచిరోజులు వచ్చాయి. గత కేసీఆర్ ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడంతో ఈ రంగం పురోగాభివృద్ధిలో పయనిస్తున్నది. మగ్గాల మీద చీరలు, బట్టలు నేసి పలు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చే
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యోగ నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు.
KCR | నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప