దేశంలో జాతీయ నేతలు కరువయ్యారని, ఆ లోటును తీర్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా మారాలని బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ కోరారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసి ఆవిషరించిన ప్రపంచంలోనే అతి పెద్ద 125 అడుగుల బాబాసాహెబ్ మహా విగ్రహావిషరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన అం
ఆధునిక భారతానికి మార్గదర్శకంగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక చింతనలను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సైద్ధాంతికంగా అమలు చేసి చూపిస్తున్నది. దళితులపట్ల సమాజంలో నెలకొన్న దృక్పథాన్ని గడిచ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఉద్ఘాటించారు. ఎనిమిదేండ్లలోనే ‘నేడు తెలంగాణ చే
ప్రపంచమే అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు హృదయపూర్వకంగా నిర్వహించుకునే ఒక సంప్రదాయ పండుగలా ఆయన జయంతిని నిర్వహించడం
Vizag Steel Plant | విశాఖ స్టీల్ను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషి చేశారని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర
అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేసి చూపిస్తున్నారు. బాబాసాహెబ్ మాటలను పలు సందర్భాల్లో ఉటంకించడంతోపాటు ఆయన కలలను సైతం సాకారం చేస్తున్నారు. దళితోద్ధరణకు ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు త�
Ravela Kishore Babu | దళితుల పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని ఏపీ భారత్ రాష్ట్ర సమితి నేత రావెల కిశోర్ బాబు అన్నారు. రూ.150కోట్ల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దళితులపట్ల గౌరవా�
ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం నిర్మించడం, కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప విషయమని ఉత్సవ కమిటీ వరింగ్ చైర్మన్ మేడి పాపయ్య మాదిగ �
సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త యేసయ్య ఆదివారం నకిరేకల్ క్యాంపు కార్యాలయం నుంచి హైదరాబాద్లోని సచివాలయం వ�
మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం నేడు అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల క్రితం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గ్రామ
అన్ని మతాలకు తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తున్నది. పండుగలను పేదలు సైతం సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నూతన వస్ర్తాలను కానుకగా అందజేస్తున్నది. ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్ పర్వదినం సమీ
తెలంగాణలో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అభివృద్ధికి చిరునామాగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని అన్నారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో శుక్రవారం పర్య�
తెలంగాణ ప్రభుత్వమన్నా, ఇక్కడి రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చరని, అందుకే ఇక్కడ ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
CM KCR | ‘ధైర్యం చెడొద్దు.. నేనున్నా.. మీకు అండగా నిలుద్దామనే వచ్చా.. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను చూసి ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. అన్ని పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తం. ఇది రైతుకిచ్చే నష్టపరిహారం�