దేశంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలిపిన కేసీఆర్ మూడోసారి సీఎంను చేసేందుకు కంకణబద్ధులు కావాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి కోరారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్
అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తం చేసేందుకే సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని, స్వరాష్ట్రంలోనే ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ వి నియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సా రించాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
తరతరాల భూ సమస్యలకు ధరణి చెక్ పెట్టింది. ఈ పోర్టల్ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ధరణితో అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దశాబ్దాల పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ �
సమైక్య పాలనలో ఇరుకుగదులు, అరకొర సౌకర్యాలతో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలతో జీపీ సిబ్బంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. 1990 కాలంనాటి బయ్యారం గ్రామ పంచాయతీదీ ఇదే దుస్థితి. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత పల్లె పాల�
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కేంద్రం అమలు చేస్తున్న ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ ఆస్యూరెన్స్ స్టాండర్స్)కు ఎంపిక కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. జిల్�
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలు నాడు నీళ్లు లేక రైతులు ఎదుర్కొన్న దుర్భిక్ష పరిస్థితులను.. నేడు పుష్కలమైన నీటి వనరులతో రైతన్న ఇంట సిరుల పంటలను కండ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోన�
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
CM KCR | ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(Cheif Minister KCR) రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అభివృద్ధి ప్రదాత, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సుమా రు రూ.100కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రు లు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నార
న్యూఢిల్లీలోని వసంత విహార్లో గురువారం బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి బీఆర్ఎ�
KCR | సీఎం కేసీఆర్ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘ఒక్క కేసీఆర్.. ఎన్నో అద్భుతా లు’ అనే యాష్టాగ్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నది. సచివాలయం ప్రారంభోత్సవం అనుభూతులు, దృశ్యాలు, డ్రోన్ల వీడియో