ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ముందుకెళ్తున్న హెచ్ఎండీఏ గ్రేటర్ చుట్టూ శివారు ప్రాంతాల్లో కొత్త లే అవుట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం)లో భాగంగా రైత
ఏ దేశానికైనా పల్లెలే పట్టుగొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఈ సంగతి గమనించిన
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధికి విశేష కృషి చేసింది. దీని కారణంగా తెలంగాణ గ్రామీణ, ఆ�
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు యథావిధిగా అమలు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మంగళవారం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ స
పేదప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఆటో కార్మికుల జీవితాలు ఆగమవుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పట్టణ కార్మిక విభాగ�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకాన్ని తిరిగి కొనసాగించాలని, వెంటనే బిల్లులు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
తెలంగాణలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏటేటా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఎనిమిది నెలల్లో రూ.18,964 కోట్ల వసూళ్లు రాబట్టిన రాష్ట్రం
లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో సమీక్ష జరి�
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు నిపుణులను, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
‘ద లీడర్ ఈజ్ బ్యాక్.. అండ్ రెడీ టూ మేక్ వేవ్స్' అంటూ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆదివారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారని, ఆయన మళ్లీ తన కార్
KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు క్రమంగా కోలుకుంటున్నారు. బాత్రూమ్లో జారిపడి తుంటి ఎముక విరగడంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన గత కొన్ని వారాలుగా నంది నగర్లో�
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావును మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన నరసింహన్ దంపతులకు బీఆర్ఎస్
తన లక్కీ నంబర్ 9 అని పలుమార్లు వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అందుకు అనుగుణంగా సచివాలయంలో తన చాంబర్ను, తాను ఉపయోగించే వాహనాల నంబర్ ప్లేట్లను మారుస్తున్నట్టు తెలుస్తున్నది. బీఆర్ అంబేద్కర్
కాంగ్రెస్ పార్టీది మొండి చెయ్యి.. ఆ పార్టీ నేతలది తొండినోరు అని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యం�
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్కు వచ్చి ప్రత�