BRS Australia | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ) తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సాహాసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటూ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకుగాను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా(Australia) శాఖ సీఎం కేసీఆర్ కృతజ్
KCR | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఏపీ విద్యార్థి, యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ పేర్కొన్నారు. ఏపీ నేతల స్వార్థ, అసమర్థ రాజకీయాలతో అక్కడి ప్రజల బతు�
తెలంగాణను దేశంలోనే అత్యద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. తన ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టం చ
అనాథ పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకొని కన్నబిడ్డలుగా చూసుకునే గొప్ప విధానాన్ని త్వరలోనే అమలు చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్�
కేసీఆర్ రాక ముందు తెలంగాణ ఎట్లుండే.. కేసీఆర్ వచ్చాక ఎట్లున్నదో రైతన్నలు ఆలోచించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలంల�
సకల జనుల హితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నది. గతంలో ప్రకటించిన వాటితో పాటు ఇటీవల తీసుకొచ్చిన వాటిని సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నది. రైతురుణమాఫీ ప్రక్రియ కొనసా�
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలితంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, వాటి నష్టాన్ని వెంటనే అంచనా వే యాలని అధికారులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశించారు. మెట్పల్లి మండలంలోని రంగ
కుంభవృష్టి రైతులకు క‘న్నీళ్లే’ మిగిల్చింది. భారీ వరద దండిగా నష్టం చేకూర్చింది. చెరువులు, కుంటలు నిండాయని సంతోషపడాలో, వేసిన పంట కొట్టుకుపోయిందని ఏడవాలో తెలియని సందిగ్ధావస్థలతో రైతు కుమిలిపోతున్నాడు. ఇస�
ఉప్పల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా పరిగణించాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కోరారు. ఏఎస్రావునగర్ డివి�
Minister Talasani | సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్
తెలంగాణ గడ్డ ఉత్పత్తి చేసిన చాలామంది విద్యార్థులు, యువకులు, మేధావులు ఉద్యమ కాలంలో సమరశీల పాత్రను పోషించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు స్ఫూర్తిగా జన బాహుళ్యాలను కదిలించే ప్రయత్నంలో భాగంగా భువనగిరి, �
మహా మార్పు మొదలైంది.. ఆ మార్పు దేశమంతా విస్తరిస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశంలో ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఉద్యమ కాలం�
పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి సీఎం కావడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�