సొంత రాబడుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.30,914 తలసరి సొంత రాబడితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన �
దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఇటువంటి బృహత్తర విధానాన్ని కేసీఆర్ ప్ర�
MLA Harish Rao | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు(KCR) జిల్లాలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్రావు(MLA Harish Rao )వెల్లడించారు.
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ (Congress) అమలు చేయడం లేదని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమపై నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రాష్ట్ర రాబడి ఆశాజనకంగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, వేసిన పునాదులు రాష్ర్టాన్ని బలమైన ఆర్థికశక్తిగా నిలబెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నుం�
శాంతిభద్రతల్లో హైదరాబాద్కు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. అతివలకు అత్యంత భద్రనగరి భాగ్యనగరేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలతో పరిఢవిల్లిన హైదరాబాద్.. దేశంల
‘ఒక్కరిని మీరు తీసుకెళ్తే పది మంది మాకొస్తరు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ దైవసమానులని, ఒక్క ఎమ్
రైతులకు దీర్ఘకాలికంగా ఆదా యం అందించే ఆయిల్ పాం సాగుపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించగా ప్రస్తుతం అది రైతులకు లాభాలు తెచ్చే పంటగా మారింది. జిల్లాలో ఆయిల్పాం సాగు చేసిన వారికి పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి వే�
తెలంగాణ ఇప్పుడు ఓ విజయ గాథ. నిన్నటి వెనుకబాటుతనం గత చరిత్ర అయిపోయింది. నేడు తెలంగాణ సమున్నత సగర్వ పతాక విశ్వవీధుల్లో రెపరెపలాడుతున్నది. వరుస విజయాలు, కీర్తికిరీటాలు వరించి వైభవోజ్వల పథంలో మున్ముందుకు సా
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఏ ఒక్కరూ ఉద్యమ నేత బాటలో నడవడానికి ముందుకు రాలేదు. మహామహులమని చెప్పుకొనే వారంతా ఆనాడు ఆంధ్రా పెత్తందారుల కింద అణిగిమణిగి ఉన్నారు