స్వరాష్ట్ర సాధనకోసం సాగిన భావసంఘర్షణకు నాడు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్ పదిరోజులుగా కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సమీక్షించుకొంటున్నది. జరిగ
మత్య్సకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కారు అమలుచేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై సందిగ్ధం నెలకొన్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకా
KCR | తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పం�
దళితబంధు పథకాన్ని కొనసాగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు భూపతి ర�
తెలంగాణ హక్కుల సాధనలో బీఆర్ఎస్ పార్టీ, కార్యకర్తలు ఎప్పటికీ రాజీపడబోరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్�
రాష్ట్రంలోని 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎందుకు వచ్చిందో మేధావులకు సైతం అంతుచిక్కడం లేదు. ముఖ్యమంత్రి నెల రోజుల పాలనా తీరు చూస్తుంటే... ‘మాకు పాలించే తెలివి లేదు, మీరే పాలించ
కాలం మారుతున్నది. అంతకన్నా వేగంగా రాజకీయం మారుతున్నది. అయితే మార్పు అనేది గతం కన్నా మరింత మెరుగైనదిగా ఉండాలె. కానీ, దురదృష్టవశాత్తు ఇప్పుడొస్తున్న మార్పు తిరోగమనం వైపు వేగంగా పరుగెడుతున్నది. తప్పును ఒప్
కులవృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం కార్యక్రమంపై సందిగ్ధత నెలకొన్నది. ఒక్కొ యూనిట్కు లక్షా75 వేలు కాగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 80శాతం సబ్సిడీని అంద�
Pocharam Srinivas Reddy | దేశంలో, రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే.. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. అనేక ప్రాజెక్టుల కింద రెండో పంట పండు�
KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ విమర్శలను, ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టామని చెప్పారు.
Harish Rao | తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao )అన్నారు.
MLA Palla Rajeshwar Reddy | అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు, అమలుకు సాధ్యం కాని హామీలిచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు.
‘ఓరుగల్లు అంటేనే ఉద్యమాల వీరగడ్డ.. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల.. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో గులాబీ జెండా ఎగరాలి.. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలి’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెం�