Harish Rao | బీఆర్ఎస్ శ్రేణులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్ చేయాలని.. మీ వద్దకే వచ్చి భుజం కలిపి పోరాటం చేస్తానని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతా సభలో పాల్గొన్నారు. ఈ
Harish Rao | కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తే దండగా అన్నారని.. ఉత్తమ్ కుమార్రెడ్డి అక్కడికి వెళ్లడం వేస్ట్ అన్నారని.. మరి ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి సైతం దావోస్ వెళ్లారని.. దానిపై ఏం సమాధానం చ�
తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆరు వారాలుగా సంబంధిత వ్యాయామం చేస్తూ సాధారణ స్థితిక
కేసీఆర్ హయాంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక, అక్బర్పేట మండ లాల్లో బుధవారం ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నూతన
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తెలంగాణ భవన్లో నియోజక వర్గాల వారీగా సమీక్
KCR | తుంటి ఆపరేషన్ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. గత ఆరు వారాలుగా వైద్యులు సూచించిన వ్యాయామం చేయడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకుంటూ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు.
KTR | 2024 పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కే ఎందుకు ఓటేయ్యాలో కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రజల స్వరాన్ని పార్లమె�
Telangana | సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా సాగిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న పెద్ద రాష్
Telangana | అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డ�
Telangana | రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సాగులో రైతన్నలు కష్టాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ప్రకటించగా, గోదావరి బేసిన్లోనూ పరిస్థితి ఆశించిన�
Urea | పదేండ్లుగా కనిపించని రైతుల బారులు మళ్లీ మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ పూట యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఎదుట స
పార్లమెంట్ ఎ న్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నాగ�
తెలంగాణలో దసరా తర్వాత సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఎవుసంపై ఆధారపడే రైతన్నలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. సమైక్య పాలనలో 60 ఏండ్ల పాటు కరువుతో సావాసం చేస్తూ ఆకలితో అలమటించిన మన అన్నదాతలు.. గడిచిన తొమ్మిన్నరేండ్లు క�
తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగ వాలినా పార్టీ యంత్రాంగం మొత్తం కదిలివస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చ�