‘ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే ఓటేసి గెలిపించిన్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. నేను సిరిసిల్ల శాసన సభ్యుడిగా చెప్పుకోడానికి గర్వపడుతున్న.
సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
KTR | తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్.. ఆ రెండింటిని ప్రజలు వదులుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. ఇది స్వల్ప కాలం మాత్
MLC Kavitha | సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, బీ�
NRI | మేమంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వెంటే ఉంటామని ఎన్నారై(NRI) బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వివిధ దేశాలకు చెందిన ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఎర్రవెల్లిలోని ఫ�
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబాటే ఉండేది. చిన్నాచితకా పరిశ్రమలు కూడా మన దగ్గరకు రాకుండా తరలించుకుపోయేటోళ్లు. మనోళ్లు పెడుదామంటే అనేక కొర్రీలు పెట్టి అడ్డుకునేటోళ్�
ఎన్నికల ఫలితాలను గమనించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దృష్టి ఇక గ్రామాల వైపు మళ్ల వలసిన అవసరం కనిపిస్తున్నది. పార్టీకి ప్రజాదరణ నగరాలలో తక్కువ కాగా గ్రామాల్లో ఎక్కువన్నది మొదటినుంచి ఉండిన అంచనా. ఫలితాలు క�
ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ పార్టీ, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిపై ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన విజయుడిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు అలంపూర్ నియో
BRS Party | రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జడ్పీ ఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్రెడ్డికి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి అని పార్టీ వర్కింగ్ ప్రెసిడ
ప్రజా తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం �
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్య మం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హుజూరాబాద్ గడ్డ గులాబీ పార్టీ అడ్డగా నిలుస్తున్నది. రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నిల్లో మినహా నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గ ప్రజలు కారు పార్టీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీ�