అధికారం ఇస్తున్న కిక్కు ముఖ్యమంత్రిని విజ్ఞత మరిచేలా చేస్తున్నది. సీఎం పీఠమెక్కి రెండు నెలలైనా కాలేదు అప్పుడే తన రాజకీయ ప్రత్యర్థులకు హింస్మాత్మకంగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. గొంతు పిసుకుతాం.. గొయ్
‘కాంగ్రెస్ అవిశ్వాసాల పేరిట ఇబ్బందులు పెట్టింది. కానీ దాన్ని మేం తిప్పికొట్టినం. మరోసారి జమ్మికుంట మున్సిపల్పై గులాబీ జెండా ఎగురవేసినం’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ఆ
సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ప్రస్తుత సర్కారు నిలిపివేయడంతో పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్ల స్�
దళితులకు లబ్ధి చేకూర్చింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు కోగిల మహేశ్ ఆధ్వర్యంలో గురువారం ము�
BRS Party | ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగ
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూనే ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గదర్శకంగా నిలుస్తున్నదనే విషయాన్ని చాలా విస్పష్టంగా చెప్పారు.
తెలంగాణ’, ‘రైతుబంధు’ పేర్లను గుర్తుచేస్తే చాలు వెంటనే ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే చాలు ప్రజల కండ్లముందు ఎన్టీఆర్ మెదులుతారు.
Singareni |మంచిర్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2(ఎక్స్టర్నల్) పోస్టులకు 2022 జూన్లో నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో అదే ఏడాది సెప్టెంబర్ 4న �
జిల్లా ప్రజలకు ఏ ఆపద వ చ్చినా వెంటనే ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభయం ఇ చ్చారు. బుధవారం మండలంలోని పెద్దగూడెంలో మృ తి చెందిన పార్టీ కార్యకర్త సాయికుమార్ తల్లి
జీవితంలో చివరి అంకం వరకు తాము బీఆర్ఎస్లోనే ఉంటామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాణిక్రావు స్పష్టంచ
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని పార్టీ ఓయూ నేత కరాటే రాజు నాయక్ ఆకాంక్షించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది ఓటమి కాదని, కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు.
అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక సారలమ్మ జాతరకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒకప్పుడు రోడ్లు సరిగా లేక సింగిల్ రోడ్లపై జాతరకు వెళ్లడం కష్టంగా ఉండేది. ట్రాఫిక్�