KTR | కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంంలో కేట�
కాంగ్రెస్ సర్కారు గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకొన్నది. ఎన్నికల హామీలు ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా అమలు
తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి తన భాష మార్చుకోవాలని, కేసీఆర్పై మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రజలే నాలుక చ
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్ర జాప్రతినిధులు, కార్యకర్త�
Dasoju Sravan | తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, కేసీఆర్పై మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రజలే నోరు �
నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ పక్షాన నిలబడని వ్యక్తులు నేడు బీఆర్ఎస్ను లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల్లో ఆ పార్టీలపై, వారి నాయకత్వంపై విశ్వాసం ఉంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయరు.
నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ తీవ్రమైన పక్షపాతంతో నిర్ణయం తీసుకొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరి విషయంలో �
తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒకటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ హకుల సాధన కోసం పార్టీ ఎంపీలు గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నెల
హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన విధంగా 50 రోజుల సమయం పూర్తయ్యిందని, వారు ఇచ్చిన ఆరు గ్యారంటిల్లోని 13 హామీల
KCR | త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావే
BRS Party | భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్లో జరుగుతున్న సమావేశంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసర
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం శుక్రవారం జరగనున్నది. బీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం లో ఈ సమావేశం జరగనున్నది. దీనికి పార్టీ వరి�