తెలంగాణ రాష్ట్ర శాసనసభలో గణాంకాల గొడవను రాజేసిన కాంగ్రెస్ సర్కార్ రాళ్లెత్తిన కూలీలపై బురదను కుమ్మరించాలనే ఎత్తులేసి బొక్కబోర్లా పడింది. స్వల్పకాల స్వయం పాలనలో దశాబ్దాల దరిద్రాన్ని దూరంగా తరిమేసేం
ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను భారీగా పెంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారక రామారావు స్పష్టం చేశారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ర�
హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో బలమైన పునాదులు పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పాలనాపరమైన సంస్కరణలు, అభివృద్ధి విధానాలు నగర రూపురేఖలనే మార్చేశ
క్రిస్మస్ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాలు కలుగాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకోసం చర్చీలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మెదక్లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్ఐ చర్చిలో సోమవారం తెల్లవారుజామున క్రిస్
కేసీఆర్ ప్రభుత్వం తన తొమ్మిందేడ్ల పాలనలో బలమైన పునాదులు వేసింది. సువిశాలమైన ప్రగతిదారులను నిర్మించింది. ఇటీవల ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసెంబ్లీ �
స్వేదపత్రం విడుదల సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఉచిత విద్యుత్, సాగ
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి ప్రస్థానంపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవ సోదరసోదరీమణులు పండుగలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని కేసీఆర్ అన్నారు.
KTR | నిర్బంధం, నియంతృత్వమని కొందరు మాట్లాడుతున్నారని.. నిర్బంధం.. నియంతృత్వం నాటి సమైక్య పాలకులదేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ‘స్వేదపత్రం’ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉ
కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన మెదక్ మెడికల్ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ జి�
‘బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతోపాటు దుబ్బాక ప్రజల అభిమానంతో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను.’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్�
Jagadish Reddy | పదవులు ఎవరికి శాశ్వతం కాదని, అభివృద్ధి ఎంత చేశామనేదే ముఖ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం పెన్పహాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో �