తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నదని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా అన్నారు.
ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారును �
జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో పలువురు నాయకులతో కలిసి సభకు సంబంధించిన వాహనాల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నాయకుల అవసరం దేశానికి ఉన్నదని, ఆయనతో కలిసి నడుస్తామని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతాంగ సంస్థ షెట్కారీ సంఘటన్ నాయకుడు విజయ్ జావెన్దియే చెప్పారు. రైతాంగ సమస్యలపై కేస�
అద్భుత పథకాలతో తెలంగాణ దేశానికే అగ్రగామిగా నిలిచిందని, తెలంగాణలో ప్రభుత్వ పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దబొంకూరు శివారులోని ఎస్సారెస్పీ �
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యల పరిషారం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధ�
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టిన ఏకైక మొనగాడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్స
ఇంటింటికీ నల్లా గోవాలోనే ఇచ్చారా? ఏండ్ల క్రితమే ఈ ఘనత సాధించిన తెలంగాణపై ఎందుకంత చిన్నచూపు? ప్రశంసలన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాలకేనా? ప్రధాని తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకొంటున్నామని వివరించారు. ఇలాంటి ప్రగతిశీల �
సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న పెద్దన్న కేసీఆర్పై ఆడబిడ్డలు అభిమానం చాటుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యా�
రాష్ట్రంలో 57 ఏండ్ల వయస్సున్నవారికి స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొత్తగా 10 లక్షల మంది లబ్ధిపొందుతారని చెప్పారు. వీరితో ప
పాలు, శ్మశానాలు, చేనేత కార్మికులు, అల్పాదాయ వర్గాలపై జీఎస్టీ విరమించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని డిమాండ్చేశారు. ‘ఇప్పటికైనా ప్రధానమంత్రిగారికి రెండు చేతు లు ఎత్తి మా రాష్ట్రం తరఫున, దేశ ప్రజల తరఫున వేడ�
మూర్ఖులు తాను కూర్చొన్న చెట్టు కొమ్మ ను తామే నరుక్కుంటారన్నట్టు.. కేంద్రం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎఫ్ఆర్బీఎం చట్�
జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. జర్�
మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే వారికి ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల�