తెలంగాణ ప్రభుత్వమన్నా, ఇక్కడి రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చరని, అందుకే ఇక్కడ ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
CM KCR | ‘ధైర్యం చెడొద్దు.. నేనున్నా.. మీకు అండగా నిలుద్దామనే వచ్చా.. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను చూసి ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. అన్ని పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తం. ఇది రైతుకిచ్చే నష్టపరిహారం�
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తనదైన ఎత్తుగడలతో పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కమలదళం
సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. చేతి, కులవృత్తులకు చేయూతనందిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ
నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేసి మంత్రి కేటీఆర్ జుక్కల్ నియోజకవర్గ రైతుల కోరికను తీర్చారని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లు కరోనాతో నష్టం జరి�
దళితులను ఆర్థికంగా స్థితిమంతులను చేయాలనే సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. దళితబంధు యూనిట్ పొందిన ప్రతి కుటుంబం ఇప్పుడు నెలకు సగటున రూ.30 వేల దాకా ఆర్జిస్తున్నది. గతంలో వారికి ఉన్న అప్పులు తీరుత�
ఇప్పుడు బీజేపీకి పోయే కాలం దాపురించింది కాబట్టే ఒక ఆడబిడ్డను (కవితక్కను) అవమానిస్తుంది. కేసుల పేర వేధిస్తున్నది. బండి సంజయ్ వంటి వ్యక్తి చేత అనరాని మాటలు అనిపిస్తుంది. నిండు సభలో స్త్రీని అవమానించినందు�
CM KCR | కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇటీవల కాలంలో విపక్షాలపై, తమకు ఎదురు నిలబడే, తమను ప్రశ్నించేవారిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో �
సంక్షేమ సారథి, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సంకల్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండ్ల నిర్మాణం కోస
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, గురువారం నాటి కేబినెట్ మీటింగ్లో మరిన్ని సాహోపేత మైన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ‘గృహలక్ష్మి ప
భారతదేశ పురోగమనమే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ముందుకు వస్తున్నాయి.
ChatGPT | తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, పలు సంక్షేమ పథకాలను ఇప్పటికే మేధావులు, రాజకీయ నేతలు పలు సందర్భాల్లో ప్రశంసించారు. మరి ఇప్పుడు కేసీఆర్ పాలనాదక్షత, భవిష్యత్తు దేశ రాజకీయాలపై ఆయన వేయబోయే మ�
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలను దేశంలోని చాలా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. పేర్లు మార్చి తమ రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను అమలుచేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువా రం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు.