బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై 2019లో దాఖలైన ఎలక్షన్ పిటిషన్ (ఈపీ)ని హైకోర్టు కొట్టివేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ ఎన్నిక కావడాన్ని సవాల్చేస్తూ దాఖలైన ఈపీపై విచారణ కొనస�
Harish Rao | పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు తప్ప.. మేం అలాంటి పని చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.. దాంట్లో
బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలలను ప్రభు త్వం ఏర్పాటు చేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో అడ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో ఓటమి బాధ్యత తనదేనని, ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నానని, ఎవరిని తప్పు పట్టడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఆయన స్వగృహంలో �
Harish Rao | గత ప్రభుత్వంలో రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అవాస్తవం అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం
Telangana Assembly | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ రాజకీయ లబ్ది కోస�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంత బాగా పని చేసిన హరీ
గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందుతా యని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించామని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గుర్తు చేశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిన�
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం నర్మెటలోని వినాయక �
‘రాజకీయాల్లో గెలు పోటములు సహజం.. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తాం’ అని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పరకాల నియోజ�
పేదలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదించుకోవడానికి రాలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలం లోని వడ్లకొండ గ్రామంలో మండల ముఖ్య కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్�
ఏడు దశాబ్దాల తర్వాత కూడా వివిధ వర్గాల నుంచి రిజర్వేషన్లపై డిమాండ్లు వినిపించడమంటే రిజర్వేషన్ల వల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధించనట్టే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తొలుత పదేండ్ల పాటు రిజర్�