తెలంగాణ జల హక్కుల రక్షణకై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 13న నల్లగొండలో తలపెట్టిన సభపై రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి నోరు పారేసుకొన్నారు.
క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని, గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ కప్కే దకిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడ�
మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటూ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తి లేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్పష్టం చేశారు.
మన దేశానికి మేలు చేసిన మహానుభావులను తలుచుకోవడంలో, గౌరవించుకోవడంలో తెలంగాణ సమాజంలో ఆద్యులు కేసీఆర్. సమర్థులు, త్యాగశీలురు, దివికేగినా, మన మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా ఆ కీర్తి శిఖరాలను నేటి, రేపటి తరాల ముంగిట
Regional languages | దేశ చరిత్రలోనే తొలిసారిగా సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఏఫ్)లోని కానిస్టేబుళ్ల నియామకం కోసం కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో (Regional languages) నిర్వహించనున్నారు.
ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే రేవంత్రెడ్డి అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీయే తప్పా ప్రజా సంక్షేమానికి పాటుపడేలా ఏ ఒక్క ప్రకటన లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యే జైపాల్యా�
బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13న నల్లగొండలో తలపెట్టిన ‘చలో నల్లగొండ’ సభ విజయవంతం కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహాక సమావేశాలు ఉత్సాహ భరితంగా సాగుతున్నాయి.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి మన రాష్ట్రంలోని ప్రాజెక్టులను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగసభకు ఉమ్మడ�
Jagadsih Reddy | కృష్ణా జలాల సాధన కోసం దక్షిణ తెలంగాణ దద్దరిల్లేలా నల్లగొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నె 13న బీఆర్ఎస్ పార్టీ నిర్వహి�
TS Assembly Live Updates | తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ను (Budget) ప్రవేశపెట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జె
రాష్ట్రంలో గత ఆనవాళ్లన్నింటినీ సమూలంగా మార్చేస్తానని, ఏ ఒక్క ఆనవాలు లేకుండా చేసే జిమ్మేదారీ తనదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చ�
1942 నాటి మాట. అటు గాంధీజీ తెల్లదొరలను ‘క్విట్ ఇండియా’ అన్నరోజులవి. రెండో ప్రపంచ యుద్ధం చండచండం, తీవ్రతీవ్రం అవుతున్నది. మరోవైపు వలసవాదం పుణ్యమా అని సమృద్ధ భారత్ ఆకలికేకలతో అలమటిస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి రాష్ర్టాన్ని రుణాల ఊబిలో ముంచిందని అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అధికారంలోకి వచ్చిన గత రెండు నెలల నుంచి తాను కూడా అప్పులు చేసే పనిలోనే నిమగ్నమైం�
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని యావత్తు దేశానికి, ప్రపంచానికి చాటేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. మహనీయుడి చరిత్ర మరుగునపడిపోతున్న తరుణంలో ‘పీవీ మన తెలంగాణ ఠీవీ�