త్వరలో జరగనున్న పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా
Dasoju sravan | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తు చేసుకోవాలనే పేరుతో దగా చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
నిర్మల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
75 ఏండ్లలో అధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, వారిని విమర్శించి అధికారం చేపట్టిన జనతాదళ్, భారతీయ జనతా పార్టీ కానీ కల్పించని మౌలిక వసతులు తెలంగాణలో కేసీఆర్ కల్పించారు.
చేనేత రంగానికి మంచిరోజులు వచ్చాయి. గత కేసీఆర్ ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడంతో ఈ రంగం పురోగాభివృద్ధిలో పయనిస్తున్నది. మగ్గాల మీద చీరలు, బట్టలు నేసి పలు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చే
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యోగ నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు.
KCR | నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో గణాంకాల గొడవను రాజేసిన కాంగ్రెస్ సర్కార్ రాళ్లెత్తిన కూలీలపై బురదను కుమ్మరించాలనే ఎత్తులేసి బొక్కబోర్లా పడింది. స్వల్పకాల స్వయం పాలనలో దశాబ్దాల దరిద్రాన్ని దూరంగా తరిమేసేం
ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను భారీగా పెంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారక రామారావు స్పష్టం చేశారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ర�
హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో బలమైన పునాదులు పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పాలనాపరమైన సంస్కరణలు, అభివృద్ధి విధానాలు నగర రూపురేఖలనే మార్చేశ
క్రిస్మస్ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాలు కలుగాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకోసం చర్చీలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మెదక్లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్ఐ చర్చిలో సోమవారం తెల్లవారుజామున క్రిస్
కేసీఆర్ ప్రభుత్వం తన తొమ్మిందేడ్ల పాలనలో బలమైన పునాదులు వేసింది. సువిశాలమైన ప్రగతిదారులను నిర్మించింది. ఇటీవల ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసెంబ్లీ �