తెలంగాణలో ఆకతాయిల ఆటకట్టించేందుకు మహిళలకు, విద్యార్థినులకు భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో పోలీసు శాఖ తీసుకొచ్చిన ‘ఉమెన్ సేఫ్టీ వింగ్' సత్ఫలితాన్నిస్తున్నది. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ఈ విభాగం ద
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కేందుకుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర�
KCR | తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు కోలా జనార్దన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కృ
Viral Video | రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతుకగలవమ్మా.. ఎగిరిపోవె యాడికైన కోయిలమ్మా.. రాజన్న సినిమాలోని ఈ పాట గుర్తుంది కదూ! ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణలోని పరిస్థితులకు ఈ పాట సరిగ్గా సరిపోతుందేమ�
BRS Party | పార్లమెంట్ ఎన్నికలకు భారత్ రాష్ట్ర సమితి సమాయాత్తమవుతున్నది. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించబోతున్నది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల �
‘కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పంట పెట్టుబడికి టైమ్ చొప్పున రైతు బంధు పడుతుండె. రంది లేకుంట పంటలు సాగు చేసుకునేటోన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుబంధు వేస్తరో.. వేయరో తెలుస
ఒక్కడే నాయకుడు.. నాలుగు కోట్ల జనాభా. పోరాడి సాధించుకున్న తెలంగాణ. దేశానికే ఆదర్శమైన ఆలోచనలు- పథకాలు. అంతర్జాతీయ ప్రామాణిక సంస్థల ప్రశంసలు. ఉద్యమ నాయకుడికి క్షీరాభిషేకాలు. దేశ ప్రధాని సైతం ‘మన్ కీ బాత్' కా
వచ్చే లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీకి, ప్రత్యర్థి పార్టీలకు వచ్చిన ఓట్లను బేరీజు వేసుకొని అవసరమ�
గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఆపడం సరికాదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మ రింత బాధ్యతగా సేవలందిస్తాన�
KCR | ప్రముఖ తమిళ నటుడు డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా కళారంగానికి, రాజకీయ వేత్తగా ఆయన చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. �
ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రభుత్వ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్ర�
రైతుల సంక్షేమానికి కేసీఆర్ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం కృషి చేసిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలో సహకార సంఘం చైర్మన్ బుర్కుంట సతీశ్
ఏండ్లుగా చీకట్లో మగ్గుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతను మార్చుతున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు
తెలంగాణ కంచిగా పేరుగాంచిన వరదరాజస్వామి దేవాలయం పూర్వ వైభవానికి నోచుకుంటున్నది. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్ గ్రామంలోని వరద రాజస్వామి దేవాలయానికి సుమారు 450 ఏండ్ల చరిత్ర ఉంది. �