రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది.
తెలంగాణకు పోరాటం కొత్తకాదు. తెలంగాణ చరిత్రను ఒకసారి పరికించి చూస్తే.. అన్నీ పోరాటాలే, గాయాల గేయాలే కనిపిస్తాయి. సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే స్వరాష్ట్రం సాధించేంత వరకు నిర్విరామంగా పోరు సలిపింది తెలంగ
మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన మార్క్ ప్రసంగంతో సభలో నవ్వులు పూయించారు. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, కాళేశ్వరం వంటి అంశాలపై సీరియస్గా చర్చ జరుగుతున్న సమయంలో మల్లారెడ్డిని మాట్లాడాలంటూ స్పీకర�
మన నీళ్లు, మన హకుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పోరాడడానికి ప్రజలంతా కదలి రావాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
Jagadish Reddy | కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. జల హక్కుల కోసం రేపు కేసీఆర్ హాజరయ్యే ఛలో నల్గొండ సభ ఏర్పాట్లను జగదీశ్ రెడ్డి పరిశీల
కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచి�
నదిలో న్యాయం కోసం నిప్పుల దారిలో నిన్నంతా నడిచింది తెలంగాణ. ఊరూరా ఉద్యమాలు పండించి, ప్రజారాశులను పోరు దారిలో హోరు జాతరలా మార్చిన నాయకుడు కేసీఆర్. గులాబీ మేఘ గర్జన కాలంలోనే కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు క�
రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విల�
కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడంతో ఐదు ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి హెచ్�
కృష్ణానదిపై ఉన్న నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవటంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
నల్లగొండలో ఈ నెల 13న జరిగే కేసీఆర్ సభను అడ్డుకుంటామని జో కర్స్, బ్రోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పడం పిరికిపందల చర్య అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ అవగాహన లేకుండా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిందని, ఫలితంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్�