శాంతిభద్రతల్లో హైదరాబాద్కు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. అతివలకు అత్యంత భద్రనగరి భాగ్యనగరేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలతో పరిఢవిల్లిన హైదరాబాద్.. దేశంల
‘ఒక్కరిని మీరు తీసుకెళ్తే పది మంది మాకొస్తరు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ దైవసమానులని, ఒక్క ఎమ్
రైతులకు దీర్ఘకాలికంగా ఆదా యం అందించే ఆయిల్ పాం సాగుపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించగా ప్రస్తుతం అది రైతులకు లాభాలు తెచ్చే పంటగా మారింది. జిల్లాలో ఆయిల్పాం సాగు చేసిన వారికి పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి వే�
తెలంగాణ ఇప్పుడు ఓ విజయ గాథ. నిన్నటి వెనుకబాటుతనం గత చరిత్ర అయిపోయింది. నేడు తెలంగాణ సమున్నత సగర్వ పతాక విశ్వవీధుల్లో రెపరెపలాడుతున్నది. వరుస విజయాలు, కీర్తికిరీటాలు వరించి వైభవోజ్వల పథంలో మున్ముందుకు సా
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఏ ఒక్కరూ ఉద్యమ నేత బాటలో నడవడానికి ముందుకు రాలేదు. మహామహులమని చెప్పుకొనే వారంతా ఆనాడు ఆంధ్రా పెత్తందారుల కింద అణిగిమణిగి ఉన్నారు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను నమ్మించి గెలవాలి గనుక ఆ పని చేశారనాలి. కానీ, గెలిచిన తర్వాత కూడా అవే అబద్ధాలు కొనసాగించటం ఎందుకన్నది ప్రశ్నగా మారిం
కొవ్వొత్తి తాను కరిగిపోతూ మనకు వెలుగునిస్తుంది. గొప్ప నాయకుడు తాను ఓడిపోయినా తన ప్రజలను, తన సమాజాన్ని నిలబెడతాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇదే జరిగింది. కేసీఆర్ తెలంగాణను గెలిపించి, తా�
స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రూ.3,08,732 కోట్ల జీఎస్డీపీతో అన్ని రాష్ర్టాల కంటే అగ్రస్థానంలో నిలిచింది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజల తరఫున ఉద్యమిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నవాబ్పేట గ్రామంలో సర్పంచ్ అశోక్రెడ్డి, ఎంపీడీవో భారతితో
రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు ఎంతగానో కృషిచేసి మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. మల్లన్న సాగర్ కాల్వల నిర్మాణంలో అధికారులు, కాం