ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి రానున్న వేసవిలో నీటి కష్టాలు తప్పేలాలేవు. గ త వానకాలంలో సరిగా వర్షాలు కురవకపోవడం, ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురవకపోవడంతో కృ
తాగడానికి నీళ్లు ఇ వ్వండి మహాప్రభో.. అంటూ జిల్లా కేంద్రానికి చెందిన 7వ వార్డు ప్రజలు బుధవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఇంకా వేసవి కాలం రాలేదు అప్పుడే �
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భారీ క్రికెట్ టోర్నమెంట్ (కేసీఆర్ కప్ - 2024) ను ని�
నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో ఒక వైభవాన్ని చూసి, టీడీపీ హయాంలో జాయింట్ వెంచర్ పేరిట ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. అనంతరం లేఆఫ్కు గురై మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ కాంగ్
BRS meetings | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. గెలుపే లక్ష్యం గా అనుసరించాల్సిన వ్యూ హంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా బుధవారం నుంచి సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వ�
దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేదుకు, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తున�
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ‘దళితబంధు’ను తెచ్చింది. మొదటి విడుత 50 శాతానికిపైగా యూనిట్లు అందించి, విజయవంతంగా చెల్లింపులు చేస్తూ వచ్చింది.
అడవి గుండెలో అభివృద్ధి గానం ప్రతిధ్వనించింది. నాడు ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదివాసీ గూడెలు, గిరిజన తండాలు, అటవీప్రాంత గ్రామాల ప్రజలకు స్వరాష్ట్రంలో ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత �
ఆధునిక యుగంలోకి తెలుగు నాటక రంగ ప్రవేశానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. 1950వ దశకంలోనే తెలంగాణ నాటక రంగ వైభవానికి పాటుపడ్డ తెలంగాణ బిడ్డ, ఆధునిక తెలుగు నాటక రంగ మకుటం, తెలుగు నాటక రంగ చరిత్ర గుర్తుంచుకోదగ్గ నటు�
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.