CM Revanth Reddy | ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) అన్నారు.
‘ఔను, మేం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలను ఇప్పుడు చేపడుతున్నాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము గానీ, తమ సీఎం గానీ ఎక్కడా �
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని రాజాపురం గ్రామానికి చెందిన క్రియాశీల కార్యకర్త పెద్దయ్య కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్�
అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే సుమారు 23 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. 3,625 రోజులు పరిపాలించిన కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గుర�
KTR | కేసీఆర్పై కోపంతో రైతులపై కక్ష పెంచుకోవద్దని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బరాజ్లో మూడునాలుగు పిల్లర్లకు ఇబ్బంది కలిగితే వాటిని రిపేర్ చేసి రైతులుకు సా�
పదేండ్ల అనంతరం తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చేలా నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్న ‘చలో నల్లగొండ’ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. సభలో కేసీఆర్ చెప్పిన ప్రతి మాట జనంలోకి, ప్రధానంగ�
ఎవరికో పుట్టిన పిల్లలకు పేరు పెట్టినట్టు.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్రెడ్డి సభ పెట్టుకోవటం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా
CM Revanth reddy | పదేండ్లు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే 20 ఏండ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ �
Kodangal | సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్ను పడింది. దానిని తన నియోజకవర్గానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కళాశాల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, దీనికి కేటాయించిన రూ. 100 కోట్ల న�
కాం గ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46ను ఎత్తివేసి పోలీసు నియామకాల్లో ఎన్నికైన అభ్యర్థులకు న్యాయం చేస్తామని నమ్మించి తమను ఎన్నిక ల్లో వాడుకొని ఇప్పుడు పట్టించుకోకుండా అన్యాయంగా పోలీస
అడుగడుగునా గండాలు, జటిలమైన పోరాటాలు ఆయనకు కొత్తకాదు. సంకటం ఎదురైనప్పుడు వెనుదిరగడం ఆయన చరిత్రలోనే లేదు. మునుముందుకు సాగిపోయి ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఘనత తనది.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను మరోసారి రాజ్యసభకు పంపించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు పేరును ఖరారు చేస్తూ ప్రకటన జారీ చేసింది.
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దుష్ర్పచారం చేస్తోంది మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కొత్త ఆయకట్టు 98,570 ఎకరాల