లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో సమీక్ష జరి�
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు నిపుణులను, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
‘ద లీడర్ ఈజ్ బ్యాక్.. అండ్ రెడీ టూ మేక్ వేవ్స్' అంటూ రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆదివారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారని, ఆయన మళ్లీ తన కార్
KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు క్రమంగా కోలుకుంటున్నారు. బాత్రూమ్లో జారిపడి తుంటి ఎముక విరగడంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన గత కొన్ని వారాలుగా నంది నగర్లో�
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావును మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన నరసింహన్ దంపతులకు బీఆర్ఎస్
తన లక్కీ నంబర్ 9 అని పలుమార్లు వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అందుకు అనుగుణంగా సచివాలయంలో తన చాంబర్ను, తాను ఉపయోగించే వాహనాల నంబర్ ప్లేట్లను మారుస్తున్నట్టు తెలుస్తున్నది. బీఆర్ అంబేద్కర్
కాంగ్రెస్ పార్టీది మొండి చెయ్యి.. ఆ పార్టీ నేతలది తొండినోరు అని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యం�
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్కు వచ్చి ప్రత�
సొంత రాబడుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.30,914 తలసరి సొంత రాబడితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన �
దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఇటువంటి బృహత్తర విధానాన్ని కేసీఆర్ ప్ర�
MLA Harish Rao | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు(KCR) జిల్లాలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్రావు(MLA Harish Rao )వెల్లడించారు.
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ (Congress) అమలు చేయడం లేదని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమపై నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రాష్ట్ర రాబడి ఆశాజనకంగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, వేసిన పునాదులు రాష్ర్టాన్ని బలమైన ఆర్థికశక్తిగా నిలబెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నుం�