KTR | 2024 పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కే ఎందుకు ఓటేయ్యాలో కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రజల స్వరాన్ని పార్లమె�
Telangana | సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా సాగిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న పెద్ద రాష్
Telangana | అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డ�
Telangana | రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సాగులో రైతన్నలు కష్టాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ప్రకటించగా, గోదావరి బేసిన్లోనూ పరిస్థితి ఆశించిన�
Urea | పదేండ్లుగా కనిపించని రైతుల బారులు మళ్లీ మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ పూట యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఎదుట స
పార్లమెంట్ ఎ న్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నాగ�
తెలంగాణలో దసరా తర్వాత సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఎవుసంపై ఆధారపడే రైతన్నలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. సమైక్య పాలనలో 60 ఏండ్ల పాటు కరువుతో సావాసం చేస్తూ ఆకలితో అలమటించిన మన అన్నదాతలు.. గడిచిన తొమ్మిన్నరేండ్లు క�
తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగ వాలినా పార్టీ యంత్రాంగం మొత్తం కదిలివస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చ�
స్వరాష్ట్ర సాధనకోసం సాగిన భావసంఘర్షణకు నాడు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్ పదిరోజులుగా కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సమీక్షించుకొంటున్నది. జరిగ
మత్య్సకారులకు ఆర్థిక భరోసా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కారు అమలుచేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై సందిగ్ధం నెలకొన్నది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకా
KCR | తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ పం�
దళితబంధు పథకాన్ని కొనసాగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు భూపతి ర�
తెలంగాణ హక్కుల సాధనలో బీఆర్ఎస్ పార్టీ, కార్యకర్తలు ఎప్పటికీ రాజీపడబోరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్�