భారతదేశ మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ, ఆర్థిక సంస్కర్త, సాహితీవేత్త, తెలంగాణ ఠీవి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్ష�
దళితబంధు కోసం ఐక్యం గా ఉద్యమిస్తామని దళితబంధు సాధన సమితి నాయకు లు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు సాధి స్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే వచ్చే ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్
Bharat Ratna | పీవీ నరసింహరావు(PV Narsimharao)కి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna )దక్కడం చాలా సంతోషంగా ఉందని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
KCR | తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు (PV Narasimha Rao)కి భారత రత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హర్షం వ్యక్తం చేశారు.
రెండు నెలలుగా వేతనాలు అందక ఆశావర్కర్లు అల్లాడిపోతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్తో ముడిపెట్టి రెండు నెలలుగా తిప్పించుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతినెలా రెండో �
ఒక మనిషి భావ సంస్కారం ఏమిటనేది అతని భాషతోనే తెలుస్తుంది. వ్యక్తిత్వం అతని ప్రవర్తన వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా వేల మందికి ఆదర్శంగా ఉండి, వారిని సరైన మార్గంలో నడిపించేవారు తమ భాష, ప్రవర్తన గురించి ఇంకా శ్రద
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండునెలలు కావస్తున్నా ఆసరా పింఛన్ల పంపిణీపై నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికు�
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 13 వరకు కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ శుక్రవారం జరుగనున్నది. 10న బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా, దానిపై చర్చను 12న చేపట్టనున
అలవిగాని హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలే కాకుండా దాదాపు 420 హామీలు ఇచ్చింది ఆ పార్టీ. వాటిలో ప్రధానపాత్ర పోషించింది మాత్రం య
కేసీఆర్ సర్కార్ యాదగిరిగుట్టకు మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తరలించేందుకు యత్నిస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆరోపించారు. కష్ట�
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్డీఎస్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తుంగభద్ర నీటిని అటు కర్ణాటక, ఇటు సీమాంధ్రపాలక�